గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.
Auditorium | నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం(Auditorium) ప్రమాదవశాత్తు కూలిపోవడంతో బతుకు దెరువు కోసం వచ్చిన ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం కనకమా�
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభి�
టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(టెట్)కు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రంగారెడ్డి జిల్లాలో 32,749 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ వద్ద వెట్న్న్రు ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాల
రంగారెడ్డి జిల్లా గుడిమలాపూర్, నానల్నగర్లోని 5,262 చదరపు గజాల పత్రాలను పరిశీలించకుండా ఎన్వోసీ జారీచేసిన పూర్వపు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్పై శాఖాపర విచారణను 6 వారాల్లోగా పూర్తి చేస్త�
స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికను(15) మద్యం మత్తులో కిడ్నాప్నకు యత్నించిన నిందితుడు మండలి శ్రీకాంత్(28)కు ఐదేండ్ల జైలు శిక్ష, రూ. 20వేల జరిమానా విధించడంతోపాటు బాలిక కుటుంబానికి రూ.రెండు లక్షల పరిహారం అ
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చ�
ఎన్నికల బదిలీల్లో భాగంగా జిల్లాలో భారీగా తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాసీల్దార్లను బదిలీ చేస్తూ సీసీఎల్ఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న 14 మంది తహసీల్దార్లను ఇతర జ�
రానున్న అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ డి.అమోయ్కుమార్ అధికారుల�
మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో ముసురువాన కురుస్తున్నది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మూసీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అక్కడక్కడా పంట
Rangareddy | రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో ఓ నవ వధువు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అత్తింపు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ధరణిపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైపోయిందని, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్కు వెళ్తే ప్రజలు ఆయనను బట్టలిప్పి కొడుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించ�