కడ్తాల్, నవంబర్ 1: రంగారెడ్డి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయ ఉత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కానున్నాయి. భక్తుల కోర్కెలు తీరుస్తూ.. ఈ ప్రాంతవాసులకు అమ్మవారు కొంగు బంగారం�
ఒకప్పుడు సర్కారు బడులంటే సమస్యల పుట్టలు.. తెలంగాణ ప్రభుత్వమొచ్చాక సమూల మార్పులు జరిగాయి. ‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరడంతో కొత్తరూపు సంతరించుకున్నాయి.
కరోనా వల్ల విద్యావ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రాలేదు.
వయసు అనేది ఒక అంకె మాత్రమే అనేది మరోమారు నిరూపితమైంది. ప్రతిభ చాటేందుకు వయసుతో పనిలేదని తేటతెల్లమైంది. సాధించాలన్న కసికి పట్టుదల తోడైతే అద్భుతాలు సాధించవచ్చని 59 ఏండ్ల నవ యువకుడు పెరుమాళ్ల ప్రదీప్ కుమా�
దళితుల తలరాత మార్చే దళితబంధు అమలుకు అధికారులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున వికారాబాద్ జిల్లాకు 358 యూనిట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల �
భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ
రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ స్టేడియం నుంచి ఎల్బీనగర్ చౌరస్తా వరకు.. పాల్గొననున్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వికారాబాద్ జిల్లాలో యెన్నెపల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ క్రాస్రోడ్డు వరకు 2కె రన�
వికారాబాద్ జిల్లాలోని 2,47,692 ఇండ్లల్లో అందజేసేందుకు ప్రణాళిక ఈ నెల 12లోగా పంపిణీ పూర్తికి చర్యలు పరిగి, ఆగస్టు 10 : భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రో�
ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎంపీపీ అనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఆమనగల్లు, ఆగస్టు 10 : ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ కార్యాలయ భవనంలో బుధవారం ఎంపీపీ అనిత అధ్యక్షతన ని�
– పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పరిగి, ఆగస్టు 10 : హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిందని పరిగి ఎమ్మెల్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి