దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా శంషాబాద్ 3.4 కోట్ల మంది ప్రయాణం చేసేలా విస్తరణ పనులు శంషాబాద్ కేంద్రంగా త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్ట�
111 జీవో రద్దు మంత్రివర్గ ఆమోదంతో చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్ సర్కారు ఉమ్మడి పాలనలో హామీలిచ్చి చేతులెత్తేసిన పాలకులు తాగునీటికి భరోసా కల్పించిన తర్వాతనే జీవో రద్దు హామీ అమలు సీఎం కేసీఆర్.. ప్రజలకు మాట ఇ
వికారాబాద్, ఏప్రిల్ 12: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటరుగా తమ పేర్ల ను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మం�
వడ్ల పోరు రోజురోజుకూ ఉధృతమవుతున్నది. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారులను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీ�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80వేల పైచిలుకు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించేందుకు సర్కారు వివిధ శాఖల ద్వారా ఉచిత కోచింగ్కు ఏర్�
దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్టం ఎదిగిందని.. అందుకు ప్రధాన కారణం తెలంగాణాలో రైతు ముఖ్యమంత్రిగా ఉండటమే అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నవాబుపేట వ్యవసాయ మార్కెట్ కమి�
కల్తీ ఆహార పదార్థాలు, నిషేధిత గుట్కాలతో అనారోగ్యం చేకూ రుతుందని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు. శాంతి కమిటీ సమావేశంతో పాటు కొడంగల్ పరిధిలో రూ.ఐదు లక్షల నిషేధిత గుట్కాలు, కల్తీ టీపౌడర్ల పట్టివేతపై స్�
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం చేవెళ్ల, అల్లవాడ, దామరిగిద్ద, రామన్నగూడ, సింగప్పగూడ, న్యాలట ప్రభుత్వ పాఠశాలలను చేవెళ్ల ప్రభుత్వ ప�
రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యతో కలిసి రూ. 1.76 కోట్లతో కొత్తూరు నుంచి కుమ్మరిగూడకు వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనుల
జిల్లాలో భూగర్భజలాలను పెంచేలా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ అమయ్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన భూగర్భ జలాల పెంపుపై సమ
దళిత బంధు పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయంతో వారు ఆర్థికంగా ఉన్నతస్థాయికి చేరుకునేలా చూడాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా జ�
గడిచిన ఏడాదితో పోలిస్తే 5 వేల ఎకరాలకుపైగా పెరిగిన కూరగాయల పంటలు 20 వేల ఎకరాలకు చేరిన కూరగాయల సాగు పెరిగిన టమాట, క్యారెట్,ఆకుకూరల పంటలు చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, తలకొండపల్లి, యాచారం మండలాల్లో సాగు అధిక�