దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు అమలు పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర సర్కార్ చర్యలు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా సీఎం కేసీఆర్ కృషి �
వికారాబాద్ జిల్లాలో జంతువుల దాహం తీర్చేందుకు 120 సాసర్పిట్ల ఏర్పాటు పరిగి, ఏప్రిల్ 5: పల్లెల్లో పచ్చదనం వెల్లివిరియాలని.. గ్రామీణ ప్రాంతాల్లోని ఊరూవాడ హరితమయం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష�
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నిధులతో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్న పనులు ఎమ్మెల్యే మంచిరెడ్డి ప్రయత్నాలు ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలోనే శాశ్వత భవనాలు ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5: ప్రభుత్వ కార్యాలయాలకు పక్క
వైభవంగా బంగారువర్ణ రథంపై లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఊరేగింపు బండలాగుడు పోటీల్లో రైతుల ఉత్సాహం భక్త జనంతో కిక్కిరిసిన జాతర స్థలం కొడంగల్, ఏప్రిల్ 5 : శ్రీ మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప�
హరితహారాన్ని పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు మండలంలో 32 నర్సరీల్లో మొక్కల పెంపకం ధారూరు, ఏప్రిల్ 5: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న హరిత హారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ కార్యక్రమం కింద అ
జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు చేవెళ్లటౌన్, ఏప్రిల్ 5: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కో సం నిరంతరం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీ�
పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు కసరత్తులపై ఆసక్తి పెంచుకుంటున్న యువత ఆదిబట్ల, ఏప్రిల్ 5: మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల నేడు ప్రతి ఒక్కరికి వ్యాయామం చాలా అవసరం. ఒకప్పుడు జిమ్ అనేది నగరాలకు మాత్రమే పరిమితమ�
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్లు, మార్కెట్ కమిటీలు, గ్రామపంచాయత�
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం వందశాతం ఆస్తిపన్నుల వసూళ్లలో శంషాబాద్ మండలంలోని మదన్పల్లి పాత తండా ముందంజలో ఉన్నది. నూటికి నూరుశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాల మే�
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, చమురు ధరలను అడ్డగోలుగా పెంచడంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ని�
కేంద్ర ప్రభుత్వంపై వరి పోరుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ఉద్యమ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశా�
వ్యవసాయంలో ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీజీలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. సమష్టిగా వ్యవసాయం చేయడం, తమ ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవడం, అందరూ కలిసి విత్తనాలు, ఎరువులు కొనడం, సహ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ గ్రామంలో రూ.13 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన కడ్తాల్, మార్చి 24 : నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నానని కల్వ�
క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్వో తుకారం పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది వికారాబాద్, మా
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ నియో�