పుట్టిన శిశువు నుంచి ఐదేండ్ల లోపు వారందరికీ పోలియో చుక్కలు వేయించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సూచించారు. ఆదివారం పరిగి లోని సర్కారు దవాఖానలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పల్స్పోలియో కార్యక్ర�
ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల మందు పంపిణీ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పోలియో రహిత
నియోజకవర్గంలోని అన్ని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని సంత్ సేవాలాల్ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సంత్ సేవాలాల�
మహేశ్వరంలో సోమవారం నుంచి నిర్వహించే శ్రీరాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శివగంగ పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం ప్రారంభమవుతున్న ఉత్సవాలు నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. అన్ని శాఖల అధికారులు బ్
ప్రజా సమస్యలను త్వరగా తెలుసుకునేందుకు, ఇంట్లో నుంచే అతి సులభంగా అధికారుల దృష్టికి ప్రజలు సమస్యలను చేర వేసేందుకు తాండూరు నియోజకవర్గం ప్రజలకోసం ‘ప్రజాబంధు’ ప్రత్యేక యాప్ను రూపొందించి ఆవిష్కరించినట్లు
వైరా పట్టణం అభివృద్ధిలో ఔరా అనిపిస్తోంది. ఖమ్మం నగరానికి సరితూగేలా ప్రగతి మార్గం పట్టింది. 2009లో వైరా నియోజకవర్గం ఏర్పడినప్పటికీ అప్పట్లో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత చేప�
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాం డూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రజాబంధు యాప్ను రూపొందించారు. నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా మొబైల్ ఫోన్ ప్లేస్టోర్�
ఆమనగలు ్లమండల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు బ్లాక్ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, బీజేపీ నాయకులు అడ్డుపడడం మానుకోవాలన్నారు. శనివారం ఆమనగ�
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
పిల్లలు కష్టపడి చదువుకుంటేనే రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట పాఠశాలలో దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు నిర్�
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ టాప్ ప్రతిరోజూ టీవీల్లోతెలంగాణ వార్తలు వింటుంటాం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నపథకాలు భేష్ కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశమంతా సుభిక్షం మా గ్రామాలను తెలంగాణలో కలుపాలి క�
గత నాలుగేండ్లుగా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపని రైతులు ప్రతి సంవత్సరం 35 శాతం మేర పంట రుణాలు మంజూరు రైతు బంధుతో బ్యాంకుల వైపు చూడని జిల్లా రైతాంగం ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం నాలుగేండ�
చదువు కోసం వెళ్లిన ఓ విద్యార్థి ఉక్రెయిన్లో చిక్కుకున్నాడు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుండడంతో వికారాబాద్ జిల్లా తాండూరులోని విద్యార్థి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు పట్ట
దేవాలయాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పాలుపంచుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని గురువారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి సందర్శి�