ధీరత్వమే దైవత్వమై ఆధ్యాత్మిక నిలయంగా మారిన మేడారంలో తల్లి సమ్మక్క ఆగమనం గురువారం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా, వేలాది మంది పో�
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాటు స
సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం చిలుకూరు గ్రామంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య టీఆర్ఎస్ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ పేరున ప్రత్యేక పూజలు నిర్వహిం�
రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఉచితంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి పంచిపెట్టారు. బాణాసంచా పేల్చారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ మండలాల్లో మొక్కలు నాటారు. సీఎం క
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు బాగు పడనున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల�
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక�
మండలంలోని చిల్ముల్మైలారం గ్రామంలో అంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలే. చుట్టు పక్కల తండాలు కూడా ఉన్నాయి. తమ పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని, బంగారు భవిష్యత్ ఉండాలని తల్లితండ్రులు తమ పిల్లలను �
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించారు. రంగార�
రక్షణ సేవలు, కేసుల పరిష్కారం, స్టేషన్ నిర్వహణ తదితర అంశాల్లో మన జిల్లా పోలీసులు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. 2021 సంవత్సరానికి సంబంధించి పనితీరు ఆధారంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తమ పోలీస్స్టేషన్
విద్యార్థులు వ్యాపార రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకుంటే కొత్త ఒరవడులను సృష్టించవచ్చని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో గల అరిస్�