విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పించనుండటంతో వాటి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయ�
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచాలని పెద్దేముల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ అన్నారు. శనివారం వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీ దేవి పుట్టినరోజున కార్యక్రమంతో పాటు �
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సహించలేని ఎన్ఎస్యూ కార్యకర్తలు గూండాయిజం చేశారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో గురువారం జరిగిన ఘటనతో స్వల్ప ఉద్రిక్తత నెలక�
శ్రీ లక్ష్మీ నారాయణుల స్తుతులు, భజనలు, ఆలాపనలతో ముచ్చింతల్ శ్రీ చినజీయర్ ఆశ్రమం హోరెత్తుతున్నది. ఓ వైపు యాగం, మరో వైపు నిర్విరామంగా కొనసాగుతున్న జప, కీర్తన, పారాయణలతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం చెందు�
ధళితబంధు అమలుకు వేగంగా అడుగులు నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు రంగారెడ్డి జిల్లాలో 800 కుటుంబాలకు లబ్ధి నిజమైన అర్హులనే ఎంపిక చేస్తున్న ఎమ్మెల్యేలు తుది జాబితాకు జిల్లా మంత్రి ఆమోదం.. అనంతరం కలెక్టర్�
ఇంగ్లిష్ మీడియం బోధనలో సక్సెస్ దాతల సహకారంతో మెరుగైన వసతులు ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య ‘మన ఊరు- మన బడి’తో మరిన్ని సౌకర్యాలు ఆనందం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లిదండ్రులు ‘మన ఊరు- మన బడి’తో ప్ర�
క్వారంటైన్ మీల్స్ ఆర్డర్ ఇస్తే చాలు.. కోరుకున్న వంటకాలు గ్రేటర్లో పెరిగిన హోమ్ ఫుడ్ సర్వీస్ వినియోగం తక్కువ ధరలకే అందుబాటులోకి.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వారికి మేలు హోంఫుడ్ ట్రెండ్కు నగర
కేశంపేట, జనవరి 30 : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో రూ. 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో సీసీరోడ్డ�
ఈ పథకంతో సామాజిక మార్పు తథ్యం దేశమంతా తిరిగి చూసేలా అమలు ఆ వర్గానికి ఎంత చేసినా తక్కువే దళితులు ఆర్థికంగా ఎదుగడంతోపాటు మరింత మందికి చేయూత వ్యాపారం ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఈనెలాఖరులోగా లబ్ధిదారుల �
‘మన ఊరు- మన బడి’తో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణానికి సన్నాహాలు అవసరమైన నిధులపై అంచనాలు సిద్ధం పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని మూడు పాఠశాల
పరిగి/పెద్దేముల్/కొడంగల్/ధారూరు/తాండూరు/యాలాల, జనవరి 27: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకుఆనంద్,
బొంరాస్పేట, జనవరి 27: బొంరాస్పేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎంపీడీవో పాండుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు మంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస