వారం రోజుల్లో రైతులకు ధాన్యం డబ్బులు ఇప్పిస్తాం డంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బొంరాస్పేట, జనవరి 26: పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం క
కులకచర్ల, జనవరి 26 : పీఏసీఎస్లో రుణాలు పొంది సభ్యత్వం కలిగి ఉన్న రైతులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం తొమ్మిదివేల రూపా యలు పీఏసీఎస్ నుంచి చెల్లిస్తున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చై�
అంబరాన్నంటిన ‘గణతంత్ర’ సంబురాలు వాడవాడలా జాతీయ జెండాల ఆవిష్కరణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు రంగారెడ్డి జిల్లాలో గణత్రంత వేడుకలను సంబురంగా నిర్వహించారు. బుధవారం ఆయా మండలాల్ల్లో ప్రజాప్రతిని�
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అమలుపై సబ్బండ వర్ణాల హర్షం పేద విద్యార్థులకు వరంగా మారిన బోధనఆసక్తి చూపుతున్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు జిల్లాలోని 546 పాఠశాలల్లోకొనసాగుతున్న ఆంగ్ల మాధ్యమం 55,248 మంది ఆ�
వికారాబాద్, జనవరి 25 : డీపీవో కార్యాలయ అధికారులు పోలీస్ శాఖకు గుండెకాయలాంటివారని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీపీవో కార్యాలయ అధికారులతో
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఓటర్ల దినోత్సవం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఓటు వజ్రాయుధం లాంటిదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇబ్రహీంపట్న�
పరిగి, జనవరి 25: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవార�
జిల్లా ప్రజలకు మంత్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరిగి/షాబాద్ జనవరి 25: వికా రాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 73వ గణతంత్ర దినో త్సవ శు భాకాంక్షలు తెలిపారు. ఎందరో మహ�
29న పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి షాబాద్, జనవరి 25: జల్పల్లి మున్సిపాలిటీలో జల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా మెట్రో వాటర్ 2 దశలో భాగంగా రూ. 60 కోట్లు మం�
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఉపాధిహామీ పనులపట్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, పనులను ఎప్ప
వయోజనులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి దేశభవిష్యత్ను నిర్ణయించేది యువ ఓటర్లే.. జాతీయ ఓటర్ల దినోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు షాబాద్, జనవరి 25 : సమాజంలో ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిదని తహసీల్దార్
మల్లన్న అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలుపరిగి/షాబాద్, డిసెంబర్ 25 : ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఒక అంశం ప్రాతిపదికన విమర్శలు చేయడం సహజం. తద్వారా ప్రజలకు మేలు చేకూరేలా ఉండాలి. ఏదైనా రాజకీయ విమర్శ ఉంటే
పొంగి పొర్లుతున్న వాగులు రాకపోకలకు తప్పని ఇబ్బందులు కొడంగల్ : కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కొడంగల్ పరిధిలో 54.8 మీ.మి
మర్పల్లి, జూలై 2 : మండలంలోని పెద్దాపూర్ గ్రామాన్ని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం సందర్శించి వైకుంఠధామం, అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వ�