మత్స్యకారులకు చేయూతనందిస్తున్న తెలంగాణ సర్కార్ గతేడాది కంటే పది లక్షల చేప పిల్లల పెంపు వచ్చే నెలాఖరులోగా పూర్తికానున్న టెండర్ల ప్రక్రియ జిల్లావ్యాప్తంగా 576 చెరువుల్ల్లో చేపల పెంపకం సొసైటీలకు ఉచితంగా
జిల్లాలోని చెరువులన్నింటినీ సర్వే చేస్తున్న జిల్లా నీటిపారుదల శాఖ 2339 చెరువులకుగాను ఇప్పటివరకు 860 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు పూర్తి ఈనెలాఖరు వరకు ముగింపునకు కసరత్తు ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి చెరు�
కొత్తూరు రూరల్, జూన్ 6: కరోనా విపత్కర పరిస్థి తుల్లో ప్రజలకు ఆశవర్కర్లు అందిస్తున్న సేవలు మరువ లేనివని, వారి సేవలకు వెలకట్టలేమని లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ హీరో శ్రీతేజ్, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా రీ�
ఇబ్రహీంపట్నం, మే 24 : మిషన్ భగీరథ నీటి సరఫరా తాత్కాలికంగా ఆగినా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయ�
పకడ్బందీగా లాక్డౌన్ ఉదయం 6 నుంచి 10 వరకు కొనుగోళ్లు మద్దతు తెలుపుతున్న అన్ని వర్గాల ప్రజలు తాండూరు, మే 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తాండూరు నియోజకవర్గంలో పకడ్బందీగా కొనసాగుతు�
200 పడకల ఐసొలేషన్ ఏర్పాటుతో ప్రజలకు మేలుఎంపీ రంజిత్రెడ్డి తాండూరు, మే 19: పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి �
షాద్నగర్టౌన్, మే 11 : ప్రజా సంక్షేమానికి సర్కార్ పెద్దపీట వేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని 3వ వార్డుకు చెందిన పెంటయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైనా రూ.60వేల చెక�
ఆమనగల్లు,మే 11 : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్ కోరారు. మంగళవారం ఆమ
జిల్లాలో 25 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రెండు రోజుల్లో మరో 4 కేంద్రాలకు చర్యలు ఇప్పటి వరకు 111 రైతుల నుంచి 855 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మిల్లులకు ధాన్యం చేరిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ప�
పలుచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, మంచిరెడ్డి కిషన్రెడ్డి తాండూరు రూరల్, మే 5: ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి, రైతులను ఆదుకుంటుందని ఎ�
యాచారం, మే 2 : మండల కేంద్రంలో కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో పంచాయతీ మధ్యాహ్నం తరువాత వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేయాలని తీర్మానించింది. పంచాయతీ నిబంధనలను పాటిస్తూ నాలుగు రోజులుగా వ్య
నేటి ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం ఒక్కో రౌండ్లో 4 వార్డుల చొప్పున కౌంటింగ్ 3 రౌండ్లలో తేలనున్న ఫలితం సెంటర్కు వచ్చే ప్రతి ఒక్కరికీ కొవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే పాస్లు జారీ అభ్యర్థి తర
వేసవి కాలం.. మూగ జీవాల గొంతెండుతోంది ఆపద కాలంలో దాహం తీర్చేందుకు వినూత్న ప్రయత్నం శునకాలు, పక్షులు, ఇతర చిరుప్రాణుల కోసం నీటి తొట్ల ఏర్పాటు అల్కాపూర్ టౌన్షిప్లో కాలనీవాసుల ఆదర్శనీయమైన ఆలోచన అరుణాచల శ�
షాద్నగర్టౌన్, మే 2 : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగానే కామ్సన్ హెల్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్య�