కొడంగల్ అభివృద్ధికి మరో పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, సైడ్డ్రైన్స్ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా 6వ
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గునుగుర్తి నక�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ర్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకానికి మొదటి విడుత ఎంపికైన లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగి, ఆదర్శంగా నిలువాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. ప్రజల ఆస్తి ఎల్ఐసీని ప్రైవేటు పరం చేస్తామని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంప�
మరో 18 ఎకరాలు లీజుకు తీసుకోవడంతో వ్యాపారులకు వెసులుబాటు ఊపందుకున్న క్రయవిక్రయాలు రోజుకు 1000 నుంచి 1200ల వాహనాలు వచ్చే అవకాశం ప్రత్యేక దృష్టి సారించిన మంత్రులు, ఎమ్మెల్యేలు మార్కెట్లో సకల సౌకర్యాల ఏర్పాటు ఇ�
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏడు ఆశ్రమ పాఠశాలలు, ఐదు వసతి గృహాల్లో అమలు 463 మంది విద్యార్థులకు ప్రయోజనం మార్చి 1 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ముగిసేదాకా అమలు బొంరాస్పేట, ఫిబ్రవరి 19 : ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్పేట, ఫిబ్రవరి 19 : ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డా�
‘మన ఊరు – మన బడి’లో భాగంగా పాఠశాలలను సందర్శించిన ప్రత్యేకాధికారులు మౌలిక వసతులపై సమావేశాల నిర్వహణ దోమ, ఫిబ్రవరి 19 : మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన చేకూరి పాఠశాలల్లో కొత్త శో�
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం కులకచర్ల, ఫిబ్రవరి 19 : క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ�
ఇటు అన్నదాతలు, అటు మహిళల ఆర్థిక బలోపేతానికి రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు తక్కువ పెట్టుబడితో పంటలు సాగయ్యేలా అధికారుల పక్కా ప్రణాళి�
రంగారెడ్డి జిల్లాలో 1,338 స్కూళ్లకు 33 శాతం బడుల ఎంపిక మన ఊరు-మన బడి కార్యక్రమంతో మౌలిక వసతుల కల్పన వారంలోగా పనుల ప్రణాళికను సిద్ధం చేసేందుకు చర్యలు వచ్చే విద్యా సంవత్సరం అందుబాటులోకి ఆంగ్ల మాధ్యమం విద్యార్�
త్రీచక్ర వాహనాలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, బ్యాటరీ వీల్ చైర్స్ అందజేస్తున్న ప్రభుత్వం కిరాణా దుకాణాలు, టీ స్టాల్స్ వంటి వ్యాపారాలకూ రుణాల మంజూరు అర్హులైన ప్రతి దివ్యాంగుడికీ అండగా నిలుస్తున
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్, ఫిబ్రవరి 18: పనిని మరింత సులభతరం చేసేందుకు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఆశవర్కర్లు అందించేందుకు వీలుగా స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందజేస్తున్నదని షాద్నగర్ ఎమ�