అభివృద్దికి ప్రభుత్వం ప్రతి నెల నిధులు విడుదల చేస్తున్నా, వాటికి మరింత తోడుగా నిలిచేలా మున్సిపాలిటీల్లో పన్నులను వంద శాతం వసూలు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో మున్సిపాలిట�
ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం వికారాబాద్ మండలం ఎర్రవల్లిలో కేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ఇబ్రహీంపట్నం జంట హత్యల కేసులో కీలక ఆధారాల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతున్నది. సంఘటన తర్వాత స్థానికంగా వచ్చిన ఆరోపణలు, ఇతర అనుమానాలపై ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు దర్యాప్తులో ఎలాంటి ఆధారం �
మండలంలోని గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తానని, తండాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని సాలిండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకుంటతండా భీమా�
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి జాతరలో ఊరెళ్ల మాజీ సర్పంచ్ కుంచము పెంటయ్య, కు మారులు శివకుమార్, శ్రావ
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో శివరాత్రి పండుగ రోజున ఉదయం సమయంలో కాల్పుల సంఘటన తీవ్ర కలకలం రేపింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తులను చూసిన స్థానికులు పోలీసులు, 108కిఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఈ
కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనబోమని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అన్నదాతలను అప్రమత్తం చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులను చైతన్యపర్చేందుకు పడిన శ్రమ ఫలించింది. సీఎం కేసీఆర్ సూచనల మేరక
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.1,25,000 ల సీఎం సహాయనిధి చెక్కును మంగళవారం గ్రామంలో ఎ�
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత నేత పట్నం రాజేందర్రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం రాజేందర్ర�
పరిగి మున్సిపల్లో రూ.15 కోట్లతో అభివృద్ధ్ది పనులను చేపడుతున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. టెలిఫోన్ ఎక్సేంజ్ నుంచి జడ్పీహెచ్ఎస్ నెం.1 వరకు బీటీ రోడ్డు పనులను మంగళవారం ఆయన ప్రా�
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా నాలుగున్నర ఎత్తున్న శివలింగ పానివట్టం పట్టణ శివారులోని గాడిబావి శివాలయంలో ప్రతిష్ఠించారు. దేవాలయం పట్టణ శివారులోని హైదర�
నాగలి నుంచి హరిత విప్లవం దాకా, చక్రం నుంచి విమానం దాకా, నిప్పు నుంచి అణుబాంబు దాకా, నాటకాల నుంచి త్రీడి సినిమాల దాకా, బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి ఎల్సీడీ, ఎల్ఈడీ దాకా, ఉత్తరాల మొదలుకొని సెల్ఫోన్, అంత�
అత్యాధునిక హంగులు, అద్భుత నిర్మాణంతో కొంగరకలాన్లోని రంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ రూపుదిద్దుకున్నది. మార్చి 31వ తేదీ నాటికి పనులు పూర్తి చేసి అందించాలన్న రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు పనులు చకచకా సాగు�
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దిగజారి మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు త�