ఉద్యోగార్థులను డబుల్ ధమాకా వరించింది. ఇప్పటికే ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరోవైపు అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు. ట
గ్రామీణ ప్రాంత నిరుపేద యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్వయం �
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య బోధిస్తుండటంతో ఈ విద్యా సంవత్సరంలో నూతన ప్రవేశాలు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుండటంలో గవర్నమెంట్ స్కూళ్లకు విద్యార్థులు క్యూ కడు�
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు. ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇందులో ఒక్కొక్కరూ
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, నిరుద్యోగులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, �
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని లాల్పహాడ్లో ఎస్ఎస్ గార్డెన్లో జడ్పీటీసీ స్వరూప ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినో�
ప్రస్తుతం టీవీ సీరియళ్లు, సినిమాలపై మహిళలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని ఈ సమయాన్ని ఆర్థికాభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు కేటాయించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని మహిళా ఉద్యోగులు, వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులను �
గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత నివారణకు వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను అందించేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించిన సందర్భంగా వికారాబాద్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ �
మహిళా అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గర్భంలోని శిశువు నుంచి వృద్ధురాలి వరకు పలు పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొన�
రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండల సమాఖ్యకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రెండు మండలాల సమాఖ్యలను జాతీయ ఉత్తమ సమాఖ్యలుగా ప్రకటించారు. జిల్లాల�
రాష్ట్రంలో మహిళా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో
అట్రాసిటీ కేసులను అలసత్వం వహించకుండా చార్జిషీట్లను త్వరితగతిన పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. 2022 సంవత్సరానికి నూతన కమిటీని ఏర్పాటు చేసిన సందర్
దళితుల ఆర్థికంగా ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో దళితబంధు పథకంపై స్థాయి సంఘాల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులను కేటాయిస్తున్నది. మండలంలోని చల్ల