కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేస్తున్న ఉద్యమం ఉధృతమవుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్లు, మార్కెట్ కమిటీలు, గ్రామపంచాయత�
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, చమురు ధరలను అడ్డగోలుగా పెంచడంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ని�
కేంద్ర ప్రభుత్వంపై వరి పోరుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ఉద్యమ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశా�
వ్యవసాయంలో ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీజీలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. సమష్టిగా వ్యవసాయం చేయడం, తమ ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవడం, అందరూ కలిసి విత్తనాలు, ఎరువులు కొనడం, సహ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ గ్రామంలో రూ.13 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన కడ్తాల్, మార్చి 24 : నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నానని కల్వ�
క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్వో తుకారం పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది వికారాబాద్, మా
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ నియో�
మండలంలోని తాటిపర్తి గ్రామంలో వారం రోజులుగా సంచరిస్తున్న చిరుత బుధవారం రాత్రి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సెన్సర్ కెమెరాకు చిక్కిం ది. గ్రామానికి చెందిన నక్క జంగయ్య అనే రైతు పొలంలో మేకను చంపి తిన్న
పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రెండు పంటలకు సంబంధించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళనలకు సిద్ధమైంది. రైతుల పక్షాన నిలబడి కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధమవుతు�
కాగ్నాపై ఏడు చెక్డ్యాంలు ప్రగతిలో రెండు చెక్ డ్యాంలు నిధులు మంజూరు 1000 ఎకరాల ఆయకట్టుదారులకు లబ్ధి తాండూరు రూరల్, మార్చి 23 : భూగర్భ జలాలను పెంచి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం కోట�
షాద్నగర్లోని ఉచిత కోచింగ్ సెంటర్కు విశేష స్పందన నౌకరి కొట్టేందుకు పోటీపడి చదువుతున్న అభ్యర్థులు మధ్యాహ్న భోజనం సైతం పెడుతుండడంతో ఆనందం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు రుణపడి ఉంటామని కృతజ్ఞతల వెల్లువ తె
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నయం.. నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం వికారాబాద్, మార్చి 23 : క్షయ (టీబీ) అనేది ఒక అంటు వ్యాధి. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ కూలై అనే బ్యా
మూడు రోజుల్లో నాలుగు మూగజీవాలపై దాడి మంగళవారం రాత్రి మేకపోతు బలి ఆందోళనలో రైతులు, అధికారులు యాచారం, మార్చి23: మొన్న రెండు లేగదూడలు, నిన్న పాడి ఆవు, నేడు మేకపోతులను మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఓ చిరుత గ్రామ
పెద్దఅంబర్పేట, మార్చి 23 : గ్రేటర్ హైదరాబాద్ మురుగుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కుం ట్లూర్ భూదాన్ కాలనీ వరకు పైపులైన్ ద్వారా ఇప్పటికే తరలించామని, ఇక్కడి నుంచి పసుమాముల చెరువుకు అక్కడి నుంచి మూస
పేదల సొంతింటి కల నెరవేరేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉన్న వారికి వచ్చే నెల నుంచే రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ‘డబుల్' ఇండ్లకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇ