చిట్టడివిని తలపిస్తున్న పల్లె ప్రకృతివనం కనువిందు చేస్తున్న పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం సంతరించుకున్న వైనం వేసవిలో మొక్కలపై ప్రత్యేక దృష్టి యాచారం, ఏప్రిల్ 21 : యాచారం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్
వెయ్యి ఎస్హెచ్జీలకు రుణ పరిమితి పెంపు ఒక్కొక్క సంఘానికి రూ.20 లక్షల రుణం ఈసారి నుంచే గరిష్ఠంగా రుణాల మంజూరుకు నిర్ణయం మిగతా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు.. రూ.750 కోట్ల రుణాలు అందించడమ లక్ష్యంగా ముందుక�
దళితబంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు దశల వారీగా ప్రతి నియోజకవర్గంలో రూ.2వేల మందికి ఇచ్చేందుకు చర్యలు రక్షణనిధితో ఆర్థిక తోడ్పాటు బడ్జెట్లో రూ.17వేల కోట్ల నిధులు కేటాయింపు బాలికలకు ప్రత్యేకంగా 53 గురుకుల�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 208 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం రంగారెడ్డి జిల్లాలో 47,231 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 45,690 ఎకరాల్లో సాగైన వరి క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర అందుబాటులో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు.. రంగా
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమనగల్లు, ఏప్రిల్ 15: వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను అందించేందుకు ప్రణాళికలు రూపొందించడంతోపాటు రూ. ఏడు �
ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ కేంద్రం వీడని మొండి వైఖరి.. రైతులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటన తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన సర్కార�
యూనివర్సిటీ అధ్యాపకుల పోస్టులకు కేబినెట్ ఆమోదం అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రత్యేక బోర్డు ఏర్పాటు బోర్డు ఏర్పాటు వెంటనే నోటిఫికేషన్లు రెండు మూడు రోజులలో విధి విధానాలు సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెల
దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా శంషాబాద్ 3.4 కోట్ల మంది ప్రయాణం చేసేలా విస్తరణ పనులు శంషాబాద్ కేంద్రంగా త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్ట�
111 జీవో రద్దు మంత్రివర్గ ఆమోదంతో చరిత్ర సృష్టించిన టీఆర్ఎస్ సర్కారు ఉమ్మడి పాలనలో హామీలిచ్చి చేతులెత్తేసిన పాలకులు తాగునీటికి భరోసా కల్పించిన తర్వాతనే జీవో రద్దు హామీ అమలు సీఎం కేసీఆర్.. ప్రజలకు మాట ఇ
వికారాబాద్, ఏప్రిల్ 12: జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అర్హులందరూ ఓటరుగా తమ పేర్ల ను నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. మం�
వడ్ల పోరు రోజురోజుకూ ఉధృతమవుతున్నది. యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ రహదారులను టీఆర్ఎస్ శ్రేణులు దిగ్బంధించాయి. పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ జాతీ�
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80వేల పైచిలుకు ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనుండడంతో ఉద్యోగార్థులు ఉద్యోగాలు సాధించేందుకు సర్కారు వివిధ శాఖల ద్వారా ఉచిత కోచింగ్కు ఏర్�