‘మన ఊరు-మన బడి’తో అద్భుతంగా మారుతున్న పాఠశాలలు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను 124 బడుల్లో పనులు షురూ ఇప్పటివరకు రూ.57.30 కోట్లతో 1026 పనులకు సంబంధించి అంచనాలుపూర్తి విద్యాసంవత్సరం ప్రారంభంలోగా మొదటి విడుత స్కూళ్�
బ్యాంకు లింకేజీతో మహిళా సంఘాలకు రుణాలు గతేడాది కంటే అధికంగా ఇచ్చేందుకు ఆమోదం తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లిస్తున్న స్వయంసహాయక సంఘాలు వికారాబాద్ జిల్లాలో 95శాతం పైగా రుణాల వసూలు ఈసారి ఒక్కో స్వయం సహ�
‘మన ఊరు-మన బడి’తో అద్భుతంగా మారుతున్న పాఠశాలలు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను 124 స్కూళ్లలో పనులు షురూ ఇప్పటివరకు రూ.57.30 కోట్లతో 1026 పనులకు సంబంధించి అంచనాలు పూర్తి 197 స్కూళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు పైలట్ ప్�
నూతన పంచాయతీ ఏర్పాటుతో తీరిన ఏండ్లనాటి సమస్యలు రూ.33లక్షలతో పలు అభివృద్ధి పనులు యాచారం, ఏప్రిల్ 23 :మండలంలోని అయ్యవారిగూడ గ్రామం ఒకప్పుడు పక్క గ్రామమైన నందివనపర్తికి అనుబంధంగా ఉండేది. మేజర్ గ్రామ పంచాయత�
పల్లెల్లో వెలుస్తున్న గొర్రెల ఫామ్లు ఆదాయ వనరులపై యువత దృష్టి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఉన్నత చదువులు చదివిన యువత ప్రస్తుతం ఉద్యోగాల బాట పట్టకుండా ఆదాయ వనరులపై దృష్టిపెడుతున్నది. తమకు ఉన్న చదువు, తె�
నేటి నుంచి బడులకు వేసవి సెలవులు జూన్ 12న పునఃప్రారంభం చూస్తుండగానే విద్యార్థులకు వేసవి సెలవులొచ్చేశాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు (1 నుంచి 9వ తరగతి వరకు)నేటి నుంచి వేసవి సెలవులను ప
మృతి చెందిన అన్నదాతల కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం 102 మందికి రూ.5. 10 కోట్లు అందజేత నందిగామ, ఏప్రిల్ 23 : అన్నదాతలు ఏ కారణంతోనైనా మృతి చెందితే, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ప్ర�
రూ. 27 కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ రోడ్డు పనులు ప్రారంభం రూ. 631 కోట్లతో మహబూబ్నగర్-చించొల్లి రోడ్డు పనులకు ఈ వారంలో టెండర్లు జినుగుర్తి-తట్టేపల్లి రోడ్లతో పాటు త్వరలో బైపాస్ పనులు పూర్తి 167 నేషనల�
ఉపాధి హామీ పని కల్పించడంలో వికారాబాద్ జిల్లా రికార్డు రాష్ట్రస్థాయిలో జిల్లాకు రెండో స్థానం క్రమంగా పెరుగుతున్న కూలీల సంఖ్య మే నెలలో మరింత మంది ఉపాధి పనికి వచ్చే అవకాశం కూలీలకు ఉపాధి హామీ పని కల్పించడ�
కరెంట్ సరఫరాకు అంతరాయం వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలు ఇబ్రహీంపట్నం, ఏప్రిల్21: నియోజకవర్గ పరిధిలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గంటపాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి జనజీవనం అ
పటాకులు కాల్చి..సంబురాలు చేసుకుని.. ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం కేసీఆర్ మొయినాబాద్, ఏప్రిల్ 21: 111 జీవో ఆంక్షలతో 84 గ్రామాల ప్రజలు 25 ఏండ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ జీవోతో శిథిలావస్థకు చేరిన ఇంటిని క
సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ప్రమాదాల నివారణకు తోడ్పాటు గ్రామాల్లో గొడవలు, నేరాల నియంత్రణ.. అవగాహన కల్పిస్తున్న పోలీసులు హయత్నగర్ రూరల్, ఏప్రిల్ 21 : రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండల ప�