కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య స్కూళ్లకు కొత్త రూపురేఖలు విద్యావ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట షాద్నగర్రూరల్, మే19 : సంపూర్ణ అక్షరాస్యతతోనే రాష్ట్రం మరింత పురోగతి చెందుతుందని సర్కార్ విద్యావ్యవ�
రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భూపతి కడ్తాల్, మే 19 (ఆమనగల్లు): న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు న్యాయశాఖ కార్యాచరణ రూపొందిస్తున్నదని రం
దీపక్ హత్య కేసును ఛేదించిన పోలీసులు కొత్తూరు పీఎస్లో వివరాలు వెల్లడించిన షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ కొత్తూరు, మే 19: దీపక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గురువారం కొత్తూరు పోలీస్స్టేషన్లో జరిగిన �
పల్లెల్లో తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణానికి ఏర్పాట్లు కనీసం ఎకరం స్థలంలో మైదానం 249 గ్రామాల్లో స్థలాల గుర్తింపు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా ఆ�
ఫోన్ చేస్తే వెంటనే చెంతకు వాహనం ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం ప్రసవం తర్వాత సురక్షితంగా ఇంటికి.. జనవరి నుంచి మే వరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 2500 మంది గర్భిణులు, బాలింతలకు సేవలు ఇబ్రహీంపట్నం
నాడు తాగునీటికి తండ్లాట, నేడు పుష్కలం ‘మిషన్భగీరథ’ ఇంటింటికీ నల్లా కనెక్షన్ నాడు బోరుబావులు, నీటి పంపుల వద్ద క్యూ నేడు నట్టింట్లో భగీరథ జలం నాడు క‘న్నీటి’ కష్టాలు, నేడు ఆడబిడ్డల ఆనందం కోట్పల్లి, మే 18 : త�
రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్ నిర్వహణ 200 మంది బాలికలకు ఉచితంగా శిక్షణ ఆత్మస్తైర్యం పెరుగుతుంది… కరాటే నేర్చుకుంటే ఆత్మస్తైర్యం పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు కరాటే నేర్చుకుంటే మ
నాలుగేండ్లలో రూ.166 కోట్ల పరిహారం అందజేత జిల్లాలో 3329 మంది రైతు కుటుంబాలకు లబ్ధి రైతు ఏ విధంగా మృతిచెందినా సంబంధిత కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం రంగారెడ్డి, మే 18, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవ�
రైళ్ల రద్దు తేదీల వారీగా ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ) : భీమవరం-ఉండి స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ వల్ల విజయవాడ, నర్సాపూర్, భీమవరం, నిడదవోలు స్టేషన్ల మధ్య నడుస్త
జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి యాచారం, మే 18 : వన్యప్రాణులను వేటాడితే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని జిల్లా విజిలెన్స్ ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి హెచ్చరించారు. మండలంలోన�
హరిత పండుగకు సమాయత్తం 8వ విడుత హరితహారానికి పకడ్బందీగా మొక్కల పెంపకం వివిధ గ్రామాల్లో సిద్ధంగా 2.16 లక్షల మొక్కలు కొత్తూరు, మే 18 : ఎనిమిదో విడుత హరిత పండుగకు కొత్తూరు మండలం సమాయత్త మవుతుంది. ఏడు విడుతల్లో లక్�
కొడంగల్, మే 18: దౌల్తాబాద్ మం డలంలోని ఇండాపూర్ గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జడ్పీటీసీ కోట్ల మ హిపాల్ కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు�
మండలంలోని 4 గ్రామాల్లో పర్యటన ఈజీఎస్ పనులపై తనిఖీ జీపీల్లో 7 రకాల రిజిస్టర్ల పరిశీలన పెద్దేముల్, మే 18 : కేంద్రప్రభుత్వ నిధులతో ఆయా గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు రకాల పనులను నేషనల్�
షాబాద్, మే 18 : రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు సబ్సిడీపై జనుము విత్తనాలను
కడ్తాల్, మే 18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కమ్లీమోత్యా�