తాండూరు, మే 24: పంట సాగులో నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగు బడులు వస్తాయని తాండూరు వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధా రాణి, ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళ�
ఎన్నో ఏండ్ల ప్రజల కల సాకారం సంగెం-జేపీ దర్గా బీటీ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎమ్మెల్యే కృషితో రూ.1.65 కోట్ల నిధులు 20 రోజుల్లో పూర్తి కానున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కేశంపేట, మే 24 : గుంతలమయంగా మారి�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం చివరి ఎగ్జామ్ పూర్తి చేసుకొని పరీక్షా కేంద్రం నుంచి బయటికొచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించ
పరిగి టౌన్, మే 19 : ఓ దొంగబాబా నిర్వాకానికి విద్యార్థిని ఆస్పత్రిపాలైంది. ఈ ఘటన వివరాలను గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ధారూర్ మండలం కుక్కింద గ్రామానికి చె
తడిసిన ధాన్యం కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అకాల వర్షాలకు అక్కడక్కడ తడిసిన ధాన్యం జిల్లాలోని 90 కేంద్రాల ద్వారా కొనుగోలు తడిసిన ధాన్యం కొనుగోలు నిర్ణయంపై హర్షం వ్యక్తం
కార్పొరేట్ స్కూళ్లను మించి ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలి మన ఊరు-మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పాఠశాలల పునః ప్రారంభంలోపు సౌకర్యాల కల్పన పూర్తికావాలి సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా�
మహిళా సంఘాలకు రుణాల మంజూరు, రికవరీలో మేటి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నకడ్తాల్,ఇబ్రహీంపట్నం మండలాలు వెల్లువెత్తుతున్న ప్రశంసలు అవార్డు రావడం సంతోషకరం : డీఆర్డీఏ ప్రభాకర్ ఇబ్రహీంపట్నం రూరల్, మే 19:
మంచాల మే 19 : ఆరుతడి పంటల సాగు చేసుకొని రైతులు అధిక లాభాలు పొందాలని ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి సునంద అన్నారు. గురువారం మంచాల మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వేసవికాలంలో కూరగాయల పంటల సాగులో
ఇబ్రహీంపట్నంరూరల్, మే 19 : ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దండుమైలారం సహకార సంఘం వైస్చైర్మన్ కాంటేకార్ ఈశ్వర్, రాయపోల్ సర్పంచ్ బల్వంత్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయపోల్ �
గ్రామాల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు తాండూరు, మే 19: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్�
కులకచర్ల, మే 19 : రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన�
వికారాబాద్, మే 19 : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదువుకుంటున్న అభ్యర్థుల సౌక ర్యాలు కల్పించాలన్న చైర్మన్ మురళీకృష్ణ వినతి మేరకు పలువురు దాతలు ఫర్నిచర్ను అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి స