పరిగి, జూన్ 2: గ్రామ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని చిట్యా�
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి షాద్నగర్ టౌన్, మే 27: అన్ని దవాఖానల్లో సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి సూచించారు.
నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం అందుబాటులోకి మెరుగైన వైద్యసేవలు ఆనందం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు కేశంపేట, మే 27 : గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్
జమ్మూ కశ్మీర్లోని లఢక్లో జరిగిన ప్రమాదంలో జవాన్ల మృతికి సంతాపం తెలుపుతూ శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పిస్తున్న వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం అల్లికాన్పల్లి గ్రామానికి
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గోదాముల నిర్మాణానికి భూమిపూజ తుర్కయాంజాల్, మే 27 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, అభివృద్ధి
దళారుల చేతిలో రైతన్నలు మోసపోవద్దు దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ సంకల్పం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధారూరు, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయి�
షాద్నగర్టౌన్, మే27: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన మహ్మద్ పాషాకు మంజూరైన రూ. 3 లక్షల ఎల్వోసీ చెక్కును శుక్రవారం
రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులంతా సమన్వయంతో పనిచేసి, విజయవం తం చేయాలని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఖైరతాబాద్లోని జ�
ఒక్కో బృందంలో సభ్యులుగా అన్ని శాఖల అధికారులు జీవో 58 దరఖాస్తుల పరిశీలన షురూ.. పది రోజుల్లో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసే దిశగా అడుగులు ప్రధానంగా నాలుగు అంశాలపై ఆరా.. రంగారెడ్డి జిల్లాలో జిల్లావ్యాప్తంగా 19,692 �
యాచారం, మే 27: హాస్టల్ నుంచి సంతోషంగా ఇంటికి వెళ్తున్న విద్యార్థిని ఓ ఆటో మృత్యువు రూపంలో కబలించింది. ఎదురుగా వస్తున్న కారు-ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు విద్యార
రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పరిగి, మే 27: రాష్ట్రంలో 750 వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్
లాభాల్లో తాండూరు నాపరాళ్ల పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలిడేతో రోజుకు రూ.15 లక్షల నష్టం 24 గంటల కరెంటుతో రోజుకు 16 నుంచి 18 గంటల పనులు వ్యాపారులకు లాభాలు, కార్మికులకు సరిపడా ఉపాధి దేశ ఆర్థిక వ్యవస్థలో తాండ�
292.25 కిలోమీటర్ల మేర వివిధ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు కిలోమీటరుకు ఒక వరుసలో 666 మొక్కలు 3.52 లక్షల మొక్కలు నాటాలన్నదే లక్ష్యం మీటరుకు పైగా ఎత్తున్న మొక్కలను నాటాలని నిర్ణయం మొక్కల సంరక్షణ బా
గ్రామీణ యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన తెలంగాణ క్రీడా మైదానాలు రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సిద్ధమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 863 మైదానాలను ఏర్పాటు చేసేందు�
60 ఏండ్లుగా రైతులను నట్టేట ముంచిన చరిత్ర కాంగ్రెస్దేనని, రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుకుడాల అంజిరెడ్డి అన్నారు.