చేవెళ్ల రూరల్, జూన్ 18 : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతన్నదని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఊరెళ్ల గ్రామంలో జిల్లా పరిషత్ �
ప్రజలు కోరుకున్న విధంగా పాలన మన ఊరు-మన బడితో రూపుమారనున్న బడులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి, జూన్ 18 : ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో తెలంగాణ పల్లె సీమలు స్వచ్ఛ గ్రామాలుగా మ�
పరిశుభ్రంగా గ్రామాలు , పట్టణాలు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు పారిశుధ్య సిబ్బందికి సన్మానం షాద్నగర్రూరల్, జూన్ 18 : ఫరూఖ్నగర్ మండలంలోని 47 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు సమావ
జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మంచాల, జూన్ 18 : పల్లెప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని అభివృద్ధికి సహకరించడంతో భేష్గా ఉందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నార�
కడ్తాల్, జూన్ 18, (ఆమనగల్లు) : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణంలోని రైతు వేదిక వద్ద కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను 68 �
యాచారం, జూన్ 18 : కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాని డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సాగర్ రహదారిపై రా�
స్వచ్ఛ పల్లెలుగా మారుతున్న గ్రామాలు ఇప్పటివరకు 505 గ్రామపంచాయతీల్లో పూర్తయిన శ్రమదానం 981 కి.మీ. మేర డ్రైనేజీలు, 1609 కి.మీ. వరకు రోడ్లను శుభ్రం చేసే ప్రక్రియ పూర్తి శిథిలావస్థకు చేరిన 407 ఇండ్ల పూడ్చివేత 410 కి.మీ మ�
ఐదోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక టీఎన్జీవో జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు రంగారెడ్డి, జూన్ 7, (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ వరుసగా ఐదోసారి ఏ�
మాట తప్పిన బీజేపీ ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ పెద్దేముల్, జూన్ 7 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో మాట తప్పిందని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధ�
ఐదో రోజుకు పల్లెప్రగతి కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో కలుపు మొక్కల తొలగింపు పనులను పరిశీలించిన యంత్రాంగం గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను �
పరిగి, జూన్ 7 : వికారాబాద్ జిల్లా పరిధిలో భూగర్భ జల మట్టం పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన భూగర్భ జల మట్టం స్థాయిల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది భూగర్భ జల వన�
జాగ్రత్తలపై అధికారుల అవగాహన వానకాలం ముందే టీకాలు నేటినుంచి 14 వరకు నట్టల నివారణ మందు పంపిణీ రంగారెడ్డిజిల్లాలో 10.30లక్షల గొర్రెలు, మేకలు ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 7 : మూగజీవాల సంరక్షణ కోసం ప్రభుత్వం ముందస్త�
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి పరిగి టౌన్, జూన్ 7: జిల్లా టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి తొమ్మిది క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీ నం చేసుకున్నారు. వాటి విలువ మార్�