వికారాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన అధికారులు వ్యవసాయ రుణాలకు రూ.3440కోట్లు చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1016కోట్లు ప్రాధాన్యతా రంగాలకు రూ.5692కోట్లు ప్రాధాన్యేతర రంగాలకు రూ.952కోట్లు ప
శరవేగంగా సాగుతున్న సమీకృత వెజ్&నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ఏర్పాటు ఇప్పటి వరకు 13 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభం త్వరలో మరో మూడు మున్�
ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం ఇబ్రహీంపట్నం తట్టిఖానా సమీపంలో పూర్తయిన నూతన భవనాలు అత్యాధునిక హంగులతో తరగతి గదులు, వసతిగృహాలు ఇబ్రహీంపట్నం, జూన్ 29 : ఇబ్రహీంపట్నం సమీపంలోని తట్టిఖానా వద్ద రూ.6.30�
మొదట్లో తహతహ.. ముగింపు దుఃఖమయం నగరంలో పెరుగుతున్న వర్చువల్ రిలేషన్ కల్చర్ ఆన్లైన్ మాయతో వివాహేతర సంబంధాలు తేరుకునేలోపు కుటుంబంలో చిచ్చు.. విడిపోతున్న భార్యాభర్తలు ‘ఆమె పేరు స్వాతి (పేరు మార్చాం). భర�
పల్లె ప్రగతితో మారిన గ్రామరేఖలు బృహత్ పల్లె ప్రకృతివనంలో 13 వేల మొక్కల సంరక్షణ కొడంగల్, జూన్ 29: కొడంగల్ నియోజవర్గానికి పది కిలోమీటర్ల దూరం..ఎన్హెచ్ 163 హైవేరోడ్డుకు అతి చేరువలో చుట్టూ పొలాల మధ్య పచ్చటి
వానకాలానికి సంబంధించి రైతు బంధు సాయం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. నేడు రెండెకరాల భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. �
ఒక్కసారి సాగు చేస్తే చాలు మూడేండ్ల వరకు పంట దిగుబడి ముబారక్పూర్ గ్రామంలో 80 శాతం వరకు ఆకుకూరల సాగే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఉదయం ఎనిమిది లోపే పంట పొలాల్లో రైతన్నల బిజీ నవాబుపేట, జూన్ 18: తక్కువ సమయం�
పల్లె ప్రగతితో మెరుస్తున్న గ్రామాలు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రతినెలా నిధులు ఇంటింటికీ భగీరథ నీటి సరఫరా రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం నిధులను సద్వినియోగం చేసుకుంటున్న సర్పంచ్లు సహకరిస
చేవెళ్ల టౌన్, జూన్ 18: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో రైతులు విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. పలు రకాల కంపెనీలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్రచారాన్ని గ్రామాల్లో జోరుగా చేస్
మన ఊరు మన బడిపై వీడియో కాన్ఫరెన్స్ హాజరైన మండల విద్యాధికారి, సర్పంచులు కోట్పల్లి, జూన్ 18 : ప్రైవేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ఊరు – మన బడి కా�
షాద్నగర్టౌన్, జూన్ 18: సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ వైద్యారోగ్య సిబ్బంది సూచించారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ�
15 రోజులపాటు విజయవంతంగా కార్యక్రమాలు చివరి రోజు గ్రామ సభలు నిర్వహించి.. చేపట్టిన పనులపై సమీక్ష పలు గ్రామాల పారిశుధ్య సిబ్బందికి సన్మానం వికారాబాద్ జిల్లా నెట్వర్క్ : 15 రోజులపాటు నిర్వహించిన ఐదో విడుత ప�
కొడంగల్, జూన్ 18 : అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేయడం వల్ల రైతులకు లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. శనివారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో కొడంగల్ డివిజన్లోని రైతులక
ముగిసిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం ప్రతిరోజూ శ్రమదానం జిల్లావ్యాప్తంగా 5809 కిలోమీటర్ల రోడ్లు.. 3499 కిలోమీటర్ల మేర డ్రైనేజీలు శుభ్రం 587 వ్యక్తిగత ఇంకుడు గుంతలు, 107 కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణం 410 కిలోమ