తెలుగుయూనివర్సిటీ, మే 18 : కోనసీమ చిత్రకళా పరిషత్ అమలాపురం 2020-21 సంవత్సరానికి నగరానికి చెందిన చిత్రకారుడు కప్పరి కిషన్ పెయింటింగ్ ఆర్ట్ లెజెండ్ గోల్డెన్ లోటస్ అవార్డుకు ఎంపికైనట్లు పరిషత్తు వ్యవస్థ
టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలి వికారాబాద్, మే 18 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపా
రెండున్నరేండ్ల నుంచి మద్యానికి దూరంగా లింగన్పల్లి గ్రామం ప్రజల ఐకమత్యంతో మూతపడ్డ బెల్టు దుకాణాలు అమ్మితే రూ.10వేలు జరిమానా, పట్టిచ్చినవారికి రూ.వెయ్యి బహుమతి జిల్లాలోనే ఆదర్శగ్రామంగా వెలుగొందుతున్న వ
‘మీతోనేను’ లో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వికారాబాద్, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నీరు అందాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వి
బొంరాస్పేట, మే 17 : మండలంలోని బొట్లవానితండాలో వెలసిన మారెమ్మ, సేవా లాల్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మూడో రోజు ఉదయం పురోహితుడు జోషి సత్యనారాయణరావు ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, చంఢీహో�
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు వాహనాలు అందజేత కొడంగల్, మే 17: ‘దళితబంధు’ పథకం దళితుల అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం
వాతావరణ మార్పులకనుగుణంగా మామిడి సాగుపై ప్రయోగాలు దేశంలోనే మామిడి సాగులో 9వ స్థానంలో తెలంగాణ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్�
షాద్నగర్రూరల్, మే 17 : ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగిన ఉపాధి హామీ పనులు, వాటి నిధుల ఖర్చు వివరాలను ఏపీడీ నీరజ పరిశీలించారు. మున్సిపాలిటీలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం సామాజిక తన
బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితా
సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ఇంటి నిర్మాణం కోసం నకిలీ అనుమతులు జారీ చేసిన బీజేపీ కార్పొరేటర్ పెండ్యాల నరసింహను సస్పెండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశార
నవాబుపేట, మే 17: మండల పరిధిలోని అర్కతాల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం భూమిపై ప్రజల నుంచి అభిప్రాయ సేరణను ఆర్డీవో విజయకుమారి, అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం సర్పం�
రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు ఇబ్రహీంపట్నం, మే 17 : ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ
హైదరాబాద్లోని కేపీహెచ్బీ నుంచి శనివారం, ఆదివారం ‘అనంతగిరిగుట్ట దర్శిని’ పేరిట బస్సు ప్రయాణికుల సంఖ్య ఆధారంగా నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి నడిపేందుకు ఆర్టీసీ సిద్ధం పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.150 బస్సు చా