పరిశ్రమలు స్థాపించే వ్యాపారవేత్తలకు తెలంగాణ సర్కార్ కొండంత అండగా నిలుస్తున్నది. టీఎస్ ఐపాస్ 2014 చట్టం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నిర్ణీత కాలవ్యవధిలోనే అనుమతులను ఇస్తున్నది. అంతేకాకుండా వ�
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి వికారాబాద్, మార్చి 12 : గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి తెలిపారు. శనివారం
ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం అందిస్తున్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదలుకుని జడ్పీ చైర్మన్ల వరకు నెలకు కొంత మొత్తాన్ని గౌరవ వేతనంగా చెల్లిస్తున్నది. ఈ వేతనాన్ని రెండుమూడు నెలలకోసారి పలు పద్�
గుట్టను తొలిచి గుడిగా మలిచాడు ఓ సామాన్య పశువుల కాపరి పరమయ్యదాసు. ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు. ఈ గుట్టకు నిత్యం పశువులు, మేకలను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. శనివారం బిందెంగడ్డతండా గ్రామపంచాయతీలో రూ.5లక్షలతో ఉపాధి హామీ ప�
రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. ఇందులో భాగంగా బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులను కేటాయించడం గర్వకారణమన్�
భైర్ఖాన్పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ఎద్దులతో బండలాగుడు పోటీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. పోటీలను స్థానిక ఎంపీపీ రవీందర్యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహ
పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నది. ప్రతి పల్లెను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జిల్లాలోని గ్రామాల్లో స
‘మాది ములుగు జిల్లా దేవగిరిపట్నం. హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సై కొలువుకు దరఖాస్తు చేసుకున్నా. కోచింగ్ సెంటర్లను ఆశ్రయి�
ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసి.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఏకశిఖరవాసుడైన నారసింహుడు ఏకపత్నీవ్రతు
పారిశుధ్య నిర్వహణలో ముందున్న పాఠశాలలకు కేంద్ర సర్కారు ‘స్వచ్ఛ విద్యాలయ్' పేరిట పురస్కారాలను అందిస్తున్నది. 2017 లో శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడా�
మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్ అన్నారు. శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ�
పెద్దేముల్, మార్చి 11: ఆత్కూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో దానిని పట్టుకునేందుకు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు ఓ బోనును శుక్రవారం ఆత్కూర్ అటవీ ప్రాంతంలోని పం�
రాష్ట్రంలోని ప్రతి రైతును రారాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, రైతులు లాభాల పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామంల