సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బాలమణికి రూ. 26 వేలు, కొండల్రెడ్డికి రూ. 58 వేలు, బల్సులపల్లి గ్రామానికి చెందిన పుర�
ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతేడాదిలాగే ఈ సారి కూడా లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఎన్ని మొక�
పరిగి, మార్చి 4 : పాఠకులకు మరింత ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త భవనాల నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో రూ.4.34కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భవనాలను రెండేండ్లలో
కరోనా లాక్డౌన్ సమయంలో మాస్కు లేకుండా తిరిగి, జరిమానా బారిన పడ్డ అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు పోలీసులు చక్కటి అవకాశం కల్పించారు. లాక్డౌన్ సమయంలో మాస్కు లేనివారిపై 51(బీ) డీఎ�
విద్యార్థులకు మెరుగైన బోధన, సరిపడా మౌలిక వసతులుండటంతో ఎన్కెపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యాబోధన
అది ఓ చిన్న గ్రామం. ఆ ఊరులోని రైతులందరూ వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి నీటితో ఆధునిక పద్ధతిలో ఆరుతడి పంటలను సాగుచేస్తూ ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా
ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం హరితశోభను సంతరించుకున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో ఉద్యానవనంలా మారింది. ఏపుగా పెరిగిన మొక్కలు అక్కడికి వచ్చే ప్రజలు, సందర్శకులకు నీ�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల14వ తేదీ వరకు బాలాలయంలో ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను నవాహ్నిక దీక్షతో పాంచర�
పల్లె ప్రజల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఆయుష్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సరైన వైద్య పరీక్షలు చేసేలా ఆయుష్ గ్రామ్ కార్యక�
యాలాల మండలం రాఘవాపూర్ పల్లె ప్రగతితో శుభ్రంగా మారడంతో పాటు గ్రామంలో కొత్త రూపురేఖలు సంతరించుకున్నాయి. దీనికి తెలంగాణ సర్కారు చేయూత.. ప్రజాప్రతినిధుల సహకారం.. ప్రజల ఐక్యతే నిదర్శనం. సీసీ రోడ్లు, రాత్రి వే
పేద ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్కు రూ.45 వేలు, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్
ప్రణాళికాబద్ధ్దంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడ 7, 8, 9,20వ వార్డుల్లో తు�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత�
ఏడాదికి రూ.1.60 లక్షల ఆదాయం తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభం ఒకటిన్నర ఎకరాల్లో కరివేపాకు, కొత్తిమీర, మెంతెం కూర సాగు ఆదర్శంగా నిలుస్తున్న జంగం జగదీశ్ బొంరాస్పేట, మార్చి 2 : తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయొచ�
ఎట్టకేలకు సీతారాంపూర్ దేవాదాయ భూములపై నెలకొన్న వివాదానికి తెరపడింది. షాబాద్ మండలం సీతారాంపూర్లోని దేవాదాయ భూముల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగ�