వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం �
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఏరియా వర్క్ షాప్లో శుక్రవారం డీజీఎం టి.శ్రీకాంత్ ఆధ్వర్యంలో సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వర్క్ షాప్లోని అన్ని సెక్షన్లు తిరిగి సేఫ్�
మహిళలు స్వసక్తితో స్వావలంబన సాధించి ఎదగాలనే ఆకాంక్షతో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశాలతో తేనె టీగల పెంపకం కార్యక్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని కొత్తగూడెం ఏరియా జనర�
జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీఓఏ క్లబ్ నందు బుధవారం రాత్రి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియే
కూతురిని కొట్టిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారాపాక గ్రామంలో బాలిక (8)ను తండ్రి మిర్యాల రమేశ్ కొడుతున్నట్లు టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫిర్యాదు అందింది.
సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసి
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనం కొనసాగించేందుకు వారు తమ ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 31వ తేదీలోపు సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం �
విద్యుత్ కేబుల్ను చోరీ చేసి దాని నుంచి కాపర్ను తీస్తున్న క్రమంలో ఎస్ అండ్ పి సి సిబ్బంది రైడ్ చేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకే ఓసిలో చోటుచేసుక
వర్షాకాలం ప్రారంభం అయింది. ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని రుద్
ఎన్నికల సమయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు దాదాపు 50 రకాల వాగ్దానాలు చేశాయని, కానీ నేటి వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీ మెంబర్ రియాజ్ అన్నా�
మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ మైనారిటీ యువతకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు ద�
వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి ని డ
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ శాఖ మహాసభల్లో భాగంగా గురువారం ఉన్నందాస్ గడ్డలో ఏర్పాటు చేసిన మహా�