అధికారుల నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. బాధితులు మాత్రం లబోదిబోమని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాంతాల్లో పరిస�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్ లో అరుదైన సర్పం కనిపించింది. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పాము కనిపించగానే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్�
సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో సోమవారం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని పబ్లిక్ గ�
తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి (ఆగస్టు 6) నిర్వహణకు ఏరియాకి ప్రత్యేక నిధులు కేటాయించాలని సింగరేణి బీసీ & ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు శనివార�
మహిళా సమస్యల సాధన కోసం, మహిళా సాధికారతే లక్ష్యంగా ఉద్యమాల రూపకల్పనకు ఆదివారం జరిగే మహిళా భారత మహిళా సమాక్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) కొత్తగూడెం 3వ పట్టణ మహాసభను జయప్రదం చేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�
గత నెల 30న జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో సబ్ జూనియర్ బాలుర విభాగంలో చుంచుపల్లి మండలం, ధన్బాద్ గ్రామ పంచాయతీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ విద్యార్థి ఎస్కే అర్హాన్
వీకేఓసీ పనులను త్వరగా ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్పై వెళ్లిన కార్మికులను వెనక్కి తీసుకురావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధ�
కార్మిక సంక్షేమమే ఏఐటీయూసీ జెండా, ఎజెండా అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గని వద్ద ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి హుమాయూన్ ఆధ్వర్యంలో గే
చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న బస్టాండ్ పక్కన ఓ శునకం చనిపోయి పడిఉంది. కొన్ని రోజులుగా అది అలాగే ఉండడంతో కుళ్లిపోయి, పురుగులు పడి దుర్గంధాన్ని వెదజల్లు�
సింగరేణిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలను తక్షణమే అమలు చేయాలని ఏబీకేఎంఎస్ కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యుడు పి.మాధవ నాయక్ డిమాండ్ చేశా�
ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేస్తాడే కాని ఏ రోజు కూడా కారణాలు చెప్పకుండా అంకితభావంతో పనిచేసిన గొప్ప మనిషి అచ్యుత రామయ్య అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియా సివిల�
రుద్రంపూర్ పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతంలోని సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. బురదలో జారి పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఎస్ఆర్టీ ఏరియాలో కూల్చివేసిన మట్టి పొడినైనా పోస్తే ఉపయ
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్
మావోయిస్టుల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.