సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసి
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి ఉపరితల గనులు (ఓపెన్ కాస్ట్) జే వి ఆర్ ఓ సి, కిష్టారం ఓసిలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిం
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమాం, మౌజన్ల గౌరవ వేతనం కొనసాగించేందుకు వారు తమ ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 31వ తేదీలోపు సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం �
విద్యుత్ కేబుల్ను చోరీ చేసి దాని నుంచి కాపర్ను తీస్తున్న క్రమంలో ఎస్ అండ్ పి సి సిబ్బంది రైడ్ చేయడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకే ఓసిలో చోటుచేసుక
వర్షాకాలం ప్రారంభం అయింది. ఎక్కడ చూసినా నీళ్లు నిలుస్తుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలతో మలేరియా, డెంగీ, చికెన్ గున్యాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని రుద్
ఎన్నికల సమయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు దాదాపు 50 రకాల వాగ్దానాలు చేశాయని, కానీ నేటి వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీ మెంబర్ రియాజ్ అన్నా�
మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ మైనారిటీ యువతకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు ద�
వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి ని డ
ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ శాఖ మహాసభల్లో భాగంగా గురువారం ఉన్నందాస్ గడ్డలో ఏర్పాటు చేసిన మహా�
పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీ టీమ్, మానవ అక్రమ రవాణా నియంత్రణ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎ�
మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. కాగా అవి ఇప్పుడు తాజాగా గుత్తి కోయ గుడాల్లో వెలసి చర్చనీయాంశంగా మారాయి. మంగళవార
సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SIMS), రామగుండం కాలేజీ నందు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ, పట్టణ శాఖలే పునాది రాళ్లని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్
ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే చర్మవ్యాధుల నుండి రక్షించడానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి గోరింటాకు ఉపయోగప�