చాలీచాలని మరుగుదొడ్ల లేమితో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల మైనారిటీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం సాయిరాం ఏజెన్సీ ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ
క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధతకు నిలువుటద్దం వంగాల శ్రీనివాస్ (56) మరణం ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్కి తీరని లోటు అని సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష అన్నారు. సింగరేణి కొత్తగూడం ఏరియాలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీస�
స్వరాష్ట్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు.
సింగరేణి సి&ఎండీ ఆదేశాల మేరకు పీవీకే 5 గని యందు గత వారం రోజులుగా గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో యోగాసనాల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గని మేనేజర్కు ఉన్న యోగా విజ్ఞానంతో ఉద�
పంచాయతీ, సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా చుంచుపల్లి మండలం దన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు డంప్ యార్డ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల పక్కన చెత్త డంప్ చేయ�
పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో అని మాటలు చెప్పే అధికారులు... బడిలో కనీసం నీళ్ల వసతి కల్పించకపోవడంతో పిల్లలు తాము తాగే నీటిని వారే మోసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాలిటెక్నిక్ డిప్లొమా TGPOLYCET-2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి, తుది దశల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్�
కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో నూతన పిట్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. సివిల్ పిట్ కార్యదర్శిగా సందబోయిన శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులుగా జి.అప్పారావు, సలిగంటి వెంకటేశ్వర్లు, జా
గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసి లో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా డివైజిఎం పర్సనల్ �
రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం మైనారిటీ గురుకులాల కార్యదర్శి పి.షఫీవుల్లా�
ప్రమాదశాత్తు రైలు నుంచి జారిపడడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన రఘునాథపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి పుల్లూరి సుభాష్ ఆ�