పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని షీ టీమ్, మానవ అక్రమ రవాణా నియంత్రణ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవి అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎ�
మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. కాగా అవి ఇప్పుడు తాజాగా గుత్తి కోయ గుడాల్లో వెలసి చర్చనీయాంశంగా మారాయి. మంగళవార
సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SIMS), రామగుండం కాలేజీ నందు ఏడు సీట్లు ఖాళీగా ఉన్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత కమ్యూనిస్టు పార్టీకి గ్రామ, పట్టణ శాఖలే పునాది రాళ్లని, గ్రామ పట్టణ శాఖలు ప్రతిష్టంగా ఉంటేనే పార్టీ నిర్మాణాత్మకంగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్
ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే చర్మవ్యాధుల నుండి రక్షించడానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి గోరింటాకు ఉపయోగప�
భవన నిర్మాణ, అసంఘటిత కార్మికులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీలో నిర్వహించింది. ఇందులో భ�
సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో మహిళలకు తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
రుద్రంపూర్లో గల సెయింట్ జోసెఫ్ హైస్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి సేవలు అభినందనీయమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం, బీఏఎస్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కో�
అర్హులైన ముస్లింలు 2026లో చేపట్టే హజ్ యాత్రకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గనులు, ఉపరితల గనుల్లో ఈ.పీ ఆపరేటర్స్, మోటార్ వెహికల్ డ్రైవర్స్ వాహనాలు నడిపినప్పుడు వేగ నియంత్రణను తప్పక పాటించాలని, అలాగే బొగ్గు రవాణా చేస్తున్నప్పుడు కూడా వేగం నియంత్రణ పాటించాలని కొత్తగూడెం ఏరియా జనర
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ప్రధాన ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కార్మికులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్లో నిర్వహించిన అవ�
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడా�
ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె.సారయ్య అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్ స�
ఈ నెల 9న దేశవ్యాప్తంగా చేపట్టే సమ్మెతో కార్మికుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని టీబీజీకేఎస్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియా జీకే ఓ�