ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించన 11.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.23 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 109 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనర
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.వీరాస్వామి అన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ జీకేఓసి, ఏర�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలకు దూరమవుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాష�
జులై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో ఏర్పాటు చేసిన కార్మిక యూన
విశ్వాసపూర్వకంగా, నిబద్ధతతో సేవలందించిన సెక్యూరిటీ ఆఫీసర్ వంగళ శ్రీనివాస్ మరణం తీరని లోటు అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన శ్రీనివాస్ సంతాప సమావేశం �
చాలీచాలని మరుగుదొడ్ల లేమితో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల మైనారిటీ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం సాయిరాం ఏజెన్సీ ఇచ్చిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ
క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధతకు నిలువుటద్దం వంగాల శ్రీనివాస్ (56) మరణం ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్కి తీరని లోటు అని సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష అన్నారు. సింగరేణి కొత్తగూడం ఏరియాలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీస�
స్వరాష్ట్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు.
సింగరేణి సి&ఎండీ ఆదేశాల మేరకు పీవీకే 5 గని యందు గత వారం రోజులుగా గని మేనేజర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో యోగాసనాల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గని మేనేజర్కు ఉన్న యోగా విజ్ఞానంతో ఉద�
పంచాయతీ, సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగా చుంచుపల్లి మండలం దన్బాద్ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల విద్యార్థులు డంప్ యార్డ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల పక్కన చెత్త డంప్ చేయ�
పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు, బడిలో అని మాటలు చెప్పే అధికారులు... బడిలో కనీసం నీళ్ల వసతి కల్పించకపోవడంతో పిల్లలు తాము తాగే నీటిని వారే మోసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పాలిటెక్నిక్ డిప్లొమా TGPOLYCET-2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి, తుది దశల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్�