కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్లో నూతన పిట్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. సివిల్ పిట్ కార్యదర్శిగా సందబోయిన శ్రీనివాస్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శులుగా జి.అప్పారావు, సలిగంటి వెంకటేశ్వర్లు, జా
గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసి లో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా డివైజిఎం పర్సనల్ �
రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం మైనారిటీ గురుకులాల కార్యదర్శి పి.షఫీవుల్లా�
ప్రమాదశాత్తు రైలు నుంచి జారిపడడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ దుర్ఘటన రఘునాథపల్లి వద్ద ఆదివారం రాత్రి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ నివాసి పుల్లూరి సుభాష్ ఆ�
ది సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బూర్గుల అనిల్కుమార్ ఎన్నికయ్యారు. రాజకీయ జోక్యం, వివాదాలు అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారడంతో స్థానిక ఎమ్మెల్యే క�
కొత్తగూడెం ఏరియాలోని పర్సనల్ డిపార్ట్మెంట్ పనులను పూర్తి చేస్తామని, ఉద్యోగులను పలుమార్లు కార్యాలయాలకు తిప్పుకోకుండా వారి సమస్యలను త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని కొత్తగూడెం ఏరియా డి�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ 2025 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ విద్యార్థుల కోసం సీఎం ఓవర్సీస్ పథకం ద్వారా అందిస్తున్న విదేశీ ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల
వారాల లోన్లు ఇచ్చి వసూలు చేసుకునే క్రమంలో మహిళలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ, వీడియోలు తీస్తూ, అసభ్యకర పదజాలాలతో దూషిస్తున్న మైక్రో బ్యాంక్లపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ భద్రాద్
ఎండనక, వాననక వీధి వ్యాపారులు తమ కుటుంబం కోసం పడుతున్న కష్టం వారిని కలచివేసింది. తమ వంతుగా వారికి ఏదైనా సాయంచేయ తలంచారు. అనుకున్నదే తడవుగా స్టాండ్ గొడుగులు కొని అందజేశారు.
ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు) అర్హత మంజూరు ఆదాయ పరిమితి నిబంధన రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకి పెంచి పేద, మధ్య తరగతి ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు ప
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.య�
వచ్చేది వర్షాకాలం.. పారిశుధ్య పనులపై అలసత్వం వహించవద్దని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, పెనగడప పంచాయతీ పరిధిలోని జగ్గారం, గడ్డి గుట్ట, పాలవాగు గ్రామాల చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ భూమికి ట్రెంచ్ కొట్టే పనులు నిర్వహిస్తున్న సమయంలో ఈ మూడు గ్రామా�