కొత్తగూడెం ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజు సోమవారం సందర్శించారు. ముందుగా ఆయనకు ఏరియా ఎస్ ఓ టు జీఎం జీవి కోటిరెడ్డి స్వాగతం పలికి శాలువాతో సన్మానించ�
ప్రధాన కూడలిలో జరుగుతున్న ప్రమాదాల నివారించేందుకు సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు నడుం బిగించారు. రుద్రంపూర్ ప్రగతివనం వద్ద నుండి రామవరం వరకు సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఐదు టవర్లు, ఒక్కొక్కటి 10 మీటర్�
జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, ఇన్సూరె�
మానవ సేవే.. మాధవ సేవ అని నమ్మి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని బూడిదిగడ్డకు చెందిన మొహమ్మద్ 'ఇబ్రహీం ఖిద్మతే ఇన్సానియత్ వెల్ఫేర్ సొసైటీ'ని స్థాపించాడు. ఈ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొన
తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు సంస్కారంతో పాటు మంచిని, మానవతా విలువలను నేర్పాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరు
అర్హులకు న్యాయం చేయండి అంటూ జిల్లాకు చెందిన ఓ మంత్రి అధికారులకు చెప్పడం పాపం అయింది. మంత్రి చెప్పారని అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడంతో దళారులకు ధనాన్ని తెచ్చిపెట్టే పథకంగా మారింది. దీంతో అర్హులు �
కేవలం సంస్థ రికార్డులో మాత్రమే పేరు ఉంటూ విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగుల వల్ల సంస్థకు ఉపయోగం ఉండదని, ఉత్పత్తి లక్ష్యాలను సాధించే, రికార్డు నెలకొల్పే ఉద్యోగులు కావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శా�
పాలీసెట్ - 2025 ప్రవేశ పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు పాలీసెట్ కో ఆర్డినేటర్, రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మంగ
కొత్తగూడెం ఏరియాలోని అన్ని మైన్స్/డిపార్ట్మెంట్లలో విధులకు గైర్హాజరవుతున్న కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు
ట్రేడ్ యూనియన్లు చేయని పనులు ఒక వ్యక్తిగా, వ్యవస్థగా తయారై కాంట్రాక్ట్ కార్మికులకు కావాల్సిన హక్కులను సాధించడంలో రాసూరి శంకర్ చేసిన కృషి మరువలేనిది, మర్చిపోలేనిది అని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్త
రేపు (మంగళవారం) జరుగబోయే పాలీసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ తెలిపారు. �
రుద్రంపూర్లోని బ్యారెక్స్ ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ముందు గతంలో కల్వర్టు నిర్మించారు. సిమెంట్ దిమ్మెలు కుంగడంతో దిమ్మలను తీసి పక్కకు పెట్టి పని అయిపోయినట్టు వెళ్లిపోయారు అధికారులు. ఇప�
కేంద్రం నుండి రావాల్సిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలం నుండి అనుమతులు రావాల్సి ఉందని, అనుకున్న సమయంలో అనుమతులు వస్తే రెండు నెలల్లో వెంకటేశ్ గని ఓపెన్ కాస్ట్ ప్�
రిస్క్ ఆపరేషన్లలో తాము సైతం భాగస్వామ్యం అవుతాం అంటున్నారు సింగరేణి మహిళా ఉద్యోగులు. ఈ నేపథ్యంలో మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో త్రీ ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్ నందు కొత్తగూడెం రీజియన్ పరిధిలో ఉ
రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.