వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల నష్ట పరిహారం చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షుడు ఎండీ.యాక�
టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్, కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘ అధ్యక్షుడు రాసూరి శంకర్ మృతికి సంతాపంగా కొత్తగూడెం ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై నల్ల బ్యాడ�
ప్రకృతి ప్రేమికుడిగా, చెట్ల మనిషిగా, కోటి మొక్కలు నాటిక వ్యక్తిగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (87) అకాల మరణం యావత్ సమాజానికి దిగ్భ్రాంతిని కలిగించిందని మొక్కల వెంకటయ్య అన్నారు. బ్రతికినంత కాలం �
బొగ్గు రవాణాలో దుమ్ము, ధూళి లేవకుండా చూసుకోవాలని డైరెక్టర్ (ఈ&ఎం) డి. సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం ఏరియాలోని జేవిఆర్ ఓసి, జేవిఆర్ సిహెచ్పిని బుధవారం ఆయన తనిఖీ చేసి, బొగ్గు ఉత్పత్
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయ మార్గమని, ఈ విద్యుత్తుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ నూతన విద్యుత్తు పాలసీని అమలు చేస్త�