వీకేఓసీ పనులను త్వరగా ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్పై వెళ్లిన కార్మికులను వెనక్కి తీసుకురావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధ�
కార్మిక సంక్షేమమే ఏఐటీయూసీ జెండా, ఎజెండా అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే 5 గని వద్ద ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి హుమాయూన్ ఆధ్వర్యంలో గే
చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న బస్టాండ్ పక్కన ఓ శునకం చనిపోయి పడిఉంది. కొన్ని రోజులుగా అది అలాగే ఉండడంతో కుళ్లిపోయి, పురుగులు పడి దుర్గంధాన్ని వెదజల్లు�
సింగరేణిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్/కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో అమలులో ఉన్న హై పవర్ కమిటీ వేతనాలను తక్షణమే అమలు చేయాలని ఏబీకేఎంఎస్ కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యుడు పి.మాధవ నాయక్ డిమాండ్ చేశా�
ఏదైనా పని చెబితే దాన్ని పూర్తి చేస్తాడే కాని ఏ రోజు కూడా కారణాలు చెప్పకుండా అంకితభావంతో పనిచేసిన గొప్ప మనిషి అచ్యుత రామయ్య అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియా సివిల�
రుద్రంపూర్ పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతంలోని సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. బురదలో జారి పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఎస్ఆర్టీ ఏరియాలో కూల్చివేసిన మట్టి పొడినైనా పోస్తే ఉపయ
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్
మావోయిస్టుల వారోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం �
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఏరియా వర్క్ షాప్లో శుక్రవారం డీజీఎం టి.శ్రీకాంత్ ఆధ్వర్యంలో సేఫ్టీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వర్క్ షాప్లోని అన్ని సెక్షన్లు తిరిగి సేఫ్�
మహిళలు స్వసక్తితో స్వావలంబన సాధించి ఎదగాలనే ఆకాంక్షతో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశాలతో తేనె టీగల పెంపకం కార్యక్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని కొత్తగూడెం ఏరియా జనర�
జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీఓఏ క్లబ్ నందు బుధవారం రాత్రి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియే
కూతురిని కొట్టిన తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారాపాక గ్రామంలో బాలిక (8)ను తండ్రి మిర్యాల రమేశ్ కొడుతున్నట్లు టోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫిర్యాదు అందింది.
సింగరేణి సంస్థలో తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ ఇన్చార్జి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ప్రతినిధి బృందం చేసి