స్వాతంత్య్ర దినోత్సవం అంటే జెండా ఆవిష్కరణ మాత్రమే కాదని, బానిస సంకెళ్లు తెంచడానికి మన పూర్వీకులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, నీతి నిజాయితీగా దేశ అభివృద్ధి కోసం కృషి చేసే సంకల్పం చేసుకోవడమేనని మోడ్�
ఎక్కడ వేసిన చెత్త అక్కడే.. ఏరియాలో పారిశుధ్య నిర్వహణ లేమి అనే శిర్షికతో నమస్తే తెలంగాణ ఆన్లైన్ వెబ్లో బుధవారం ప్రచురితమైన కథనానికి సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్పంది
పార్టీలకు అతీతంగా ప్రజలందరి అభ్యున్నతి కోసం పాటుపడనున్నట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీగా ఎస్.కె సాబీర్ పాషా తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�
కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయం, వారి సంక్షేమం కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామని చెప్పే సింగరేణి యాజమాన్యం కార్మికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించలేక పోతుందా అంటే అవుననే సమాధానం �
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత ఏరియాగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నప్పటికీ �
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఓఎస్డీ జి.నరేందర్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆఫీసర్, సిబ్బందితో మాట్ల�
పివికే.5 ఇంక్లైన్ నందు అత్యధిక గైర్హాజరు ఉంటుందని, అందువల్ల గనికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో వెనుకంజలో ఉన్నందున గైర్హాజరు శాతాన్ని తగ్గించి, ఉత్పత్తిని పెంచాలని ఏరియా ఎస్ ఓ టు జిఎం జ
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ తాము పనిచేసే ప్రాంతాల్లో మిషనరీ వినియోగాన్ని పెంచాలని, కార్మికులు కూడా తమ పని గంటలు పెంచుకోవాలన�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, దాని దృష్టిలో ఉంచుకుని కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. సో�
ధార్మికతతోనే సమాజ సంస్కరణ సాధ్యమని జమాతే ఇస్లామి హింద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖాలిద్ ముబష్షీరుల్ జఫర్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మధువన్ కన్వేష�
బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) చీఫ్ విజిలెన్స్ అధికారి బాదావత్ వెంకన్న అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియ
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంను హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక�
రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించబడింది. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్�
తెలంగాణే శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా.. తెలంగాణ రాష్ట్రం లక్ష్యంగా బతికిన వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సంకుబాపన అనుదీప్ అన్నారు. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బుధవారం స�