సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోవడానికి వర్క్షాప్ కార్మికుల కృషి ఎంతో కీలకం అని ఏరియా ఇంజినీర్ సత్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్లో మ
సెప్టిక్ ట్యాంక్ పైన ఉన్న మూత పగలడంతో ఆవు దూడ అందులో పడి ఊపిరాడక అవస్థలు పడుతుండడాన్ని చూసిన పలువురు ఆవు దూడను సురక్షితంగా బయటికి తీసిన సంఘటన మంగళవారం చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా మంగళ�
అహలే సున్నత్వల్ జామాత్ (ఏ.ఎస్.జే.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని సంఘం సభ్యులు శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ ఖాద్రీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని జిల�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం జనరల్ సెక్రెటరీ మడిపల్లి కరుణాకర
భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీవోస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సంగం వెం�
సికిల్సెల్, నీమియా, తలసేమియాను ప్రారంభ దశలోనే గుర్తించడానికి గర్భిణీలు తప్పనిసరిగా హెచ్పీఎల్సీ పరీక్షలు చేయించుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నార�
ఈ ఏడాది జరిగిన బీ.ఈడి 2025 ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన ముస్లిం మైనార్టీ విద్యార్థులు ముస్లిం మైనారిటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రత్యేక కౌన్సిలింగ్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనారి�
స్వాతంత్య్ర దినోత్సవం అంటే జెండా ఆవిష్కరణ మాత్రమే కాదని, బానిస సంకెళ్లు తెంచడానికి మన పూర్వీకులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, నీతి నిజాయితీగా దేశ అభివృద్ధి కోసం కృషి చేసే సంకల్పం చేసుకోవడమేనని మోడ్�
ఎక్కడ వేసిన చెత్త అక్కడే.. ఏరియాలో పారిశుధ్య నిర్వహణ లేమి అనే శిర్షికతో నమస్తే తెలంగాణ ఆన్లైన్ వెబ్లో బుధవారం ప్రచురితమైన కథనానికి సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్పంది
పార్టీలకు అతీతంగా ప్రజలందరి అభ్యున్నతి కోసం పాటుపడనున్నట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీగా ఎస్.కె సాబీర్ పాషా తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా భద్రాద్రి కొత్తగూడెం జిల్ల�
కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయం, వారి సంక్షేమం కోసం ఎన్ని నిధులైన ఖర్చు చేస్తామని చెప్పే సింగరేణి యాజమాన్యం కార్మికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించలేక పోతుందా అంటే అవుననే సమాధానం �
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత ఏరియాగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నప్పటికీ �
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని ఓఎస్డీ జి.నరేందర్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆఫీసర్, సిబ్బందితో మాట్ల�
పివికే.5 ఇంక్లైన్ నందు అత్యధిక గైర్హాజరు ఉంటుందని, అందువల్ల గనికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో వెనుకంజలో ఉన్నందున గైర్హాజరు శాతాన్ని తగ్గించి, ఉత్పత్తిని పెంచాలని ఏరియా ఎస్ ఓ టు జిఎం జ