ఉద్యోగి తనకు కేటాయించిన పని స్థలాల్లో భద్రతతో పని చేసినట్లయితే సింగరేణిలో జీరో పర్సెంట్ యాక్సిడెంట్గా మనం ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని కొత్తగూడెం ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ ఎం.వి నరసిం�
ఖమ్మం జిల్లాలోని వర్తక సంఘ భవనంలో ఈ నెల 7న జరిగిన 30వ జాతీయ కరాటే ఛాంపియన్షిప్ 2025లో కట ఈవెంట్లో చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో..
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) 2025-26 సంవత్సరానికి ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల నుండి అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం సర్కులర్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ శనివారం నుండ�
అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటన, సమన్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని, ఆయన జ్ఞానానికి ప్రతీక అని కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్
గత రెండు సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల పట్ల యాజమాన్యం మెడికల్ బోర్డు పైన వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష ఆర్ జీ వన్ జిఎం ఆఫీస్ ఎదుట ఈ నెల 6వ �
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో వోల్వో ప్రమాదం జరిగింది. ఓవర్ బర్డెన్ (మట్టి తొలగింపు) డంప్ చేయడానికి వెళ్తుండగా డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడ ప్రశ్నిస్తారో అని బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు పోటాపోటీగా కనువిందుగా సాగుతున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పోటీలు శుక్�
మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం ర�
సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో క్రీడాకారులు కబడ్డీ ప్రాక్టీస్ చేసుకునేందుకు సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం క�
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ ర�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమ�