నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్లో నిర్వహిస్తున్నకబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరలా మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవల్ క్రీడా పోటీ
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో జరగనుంది. టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంక
"మానవ సేవయే మాధవ సేవ" అని, సమాజంలో ఉన్న పేదవారి అవసరాలు తీర్చే వారిని దైవం కరుణిస్తాడని జమాతే ఇస్లామి హింద్, రుద్రంపూర్, రామవరం శాఖ అధ్యక్షుడు మాజిద్ రబ్బానీ అన్నారు.
ఇటీవల కాలంలో సింగరేణిలో ఆర్భాటాల పేరుమీద లక్షలు ఖర్చుపెడుతున్నారు. అదే కార్మిక సంక్షేమానికి వచ్చేసరికి కొర్రీలు పెడుతున్నారంటూ కార్మికులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరగడంతో సర్ఫే�
గతంలో సింగరేణి మాజీ ఉద్యోగులు జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ డిజిటలైజేషన్ కోసం అనేక పర్యాయాలు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు గురయ్యారని, వారి అవసరార్థం, ప్రస్తుతం పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికె�
సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖనిలో బుధవారం మొదటి షిఫ్ట్ లో కాలం చెల్లిన, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పోత లోడర్ పై గంప.అచ్చయ్య అనే డ్రైవర్ లోడ్తో వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టింది. దాంతో డ్రైవర్ �
మొత్తం 1,258 మంది బదిలీ వర్కర్లకు సింగరేణి యాజమాన్యం జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరణ లెటర్లు ఇవ్వనున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ బుధవారం వెల్లడించారు.
సత్తుపల్లిలో డిప్యూటేషన్పై పని చేస్తున్న కొంతమంది కార్మికుల డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి పివికే 5 గనికి పంపే ఆలోచనలో భాగంగా కేవలం ఎల్ హెచ్ డి నడపడానికి అధికారం ఉందన్న కారణంగా పనిగట్టుకుని, మరికొంతమం�
150 మస్టర్ల గైర్హాజరు సర్కులర్పై ఎలాంటి ఒత్తిడి కార్మికులపై లేకుండా పాత విధానాన్నే కొనసాగించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. దీనికి సి�
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఈ నెల 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మైనార్టీ సంక్ష�
అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం అంటూ గురువారం నమస్తే తెలంగాణ ఆన్లైన్లో ప్రచురితమైన కథనానికి సింగరేణి విజిలెన్స్ అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. శనివారం సింగరేణి కొత్తగూడెం సివిల్ కార్యాలయ
కొత్తగూడెం ఏరియాలో పనిచేసే జనరల్ అసిస్టెంట్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సర్ఫేస్ కౌన్సిలింగ్ను వెంటనే ఏర్పాటు చేసి ఏరియాలో గల సర్ఫేస్ ఖాళీలను సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఏరియా కార్మికులతో మాత్రమే నింపాల�
సింగరేణిలో పేరుకుపోయిన కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జునరావ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గురువారం కొత్త�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న"ఆశ" స్కాలర్షిప్నకు అర్హులైన ముస్లిం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒ