సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్ లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్ లో వోల్వో ప్రమాదం జరిగింది. ఓవర్ బర్డెన్ (మట్టి తొలగింపు) డంప్ చేయడానికి వెళ్తుండగా డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడ ప్రశ్నిస్తారో అని బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు పరాకాష్
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ మైదానంలో కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలు పోటాపోటీగా కనువిందుగా సాగుతున్నాయి. సంస్థ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పోటీలు శుక్�
మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం ర�
సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాల్లో క్రీడాకారులు కబడ్డీ ప్రాక్టీస్ చేసుకునేందుకు సింథటిక్ కోర్టులు ఏర్పాటు చేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం క�
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు భయం లేకుండా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ అన్నారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని..
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ జనరల్ మేనేజర్లు జి.వి. కిరణ్ కుమార్ (వెల్ఫేర్ & CSR), ఏజీఎం మురళీధర్ ర�
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవరాం జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం ఎస్ ఓ టు జీఎం కోటిరెడ్డికి మెమ�
పూర్వ ప్రాథమిక విద్యను పటిష్టంగా అమలు చేయుటలో టీచర్ల పాత్ర కీలకమని, పూర్వ ప్రాథమిక విద్యలో చేరిన పిల్లలకు ఆటపాటలను పరిచయం చేస్తూ సాధ్యమైనంతగా అక్షర, గణిత జ్ఞానాన్ని అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జ�
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్స్గా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని కార్�
కార్మికులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
నిర్లక్ష్యం, జాప్యం లేకుండా ప్రత్యేక చొరవతో, వివిధ కమిటీలుగా ఏర్పడి కంపెనీ లెవెల్లో నిర్వహిస్తున్నకబడ్డీ పోటీలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి మరలా మన కొత్తగూడెం ఏరియాలో కోల్ ఇండియా లెవల్ క్రీడా పోటీ
కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కబడ్డీ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్లో జరగనుంది. టోర్నమెంట్ నిర్వహణకు అనుమతి ఇచ్చిన సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంక