Parliament Sessions | మణిపూర్ అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.
Manipur issue: పార్లమెంట్లో ఏడో రోజు కూడా అదే సీన్ రిపీటైంది. మణిపూర్ అంశంపైన చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో లోక్సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభను రేపటికి వాయిదా వేశార�
సినిమాటోగ్రఫీ బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952కు సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ (చట్ట సవరణ) బిల్లు-2023ను కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్�
పార్లమెంట్లో గురువారం కూడా బీఆర్ఎస్ సభ్యులు నిరసన గళం వినిపించారు. రాజ్యసభలో చర్చించాల్సిన అంశాలపై చైర్మన్ జగదీప్ధన్కడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది.
న్యూఢిల్లీ: సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. పైరసీకి పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును మంగళవారం క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని గురువారం రాజ్యసభలో, సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. మరో
రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Parliament session | మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటు ఉభయసభల్లో రభస కొనసాగుతున్నది. జాతుల మధ్య పోరాటంతో అట్టుకుడుతున్న మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని, ఉభయసభల్లో ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్�
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్కు పార్లమెంట్లో ప్రశంసలు లభించాయి. భావితరాలకు పచ్చదనాన్ని కనుకగా ఇచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషిని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్దన్ఖడ్ ప
Tomato Price | మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి అధిక మొత్తంలో కొత్త పంట దిగుబడి వస్తుండటంతో టమాటాల రిటైల్ ధర కచ్చితంగా తగ్గుతుందని కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు.
Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో ఎగువ, దిగువ సభలను వాయిదా వేశార
మణిపూర్లో జరుగుతున్న దారుణాలు, హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మణిపూర్
Parliament Session | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అంశం పార్లమెంట్ ఉభయసభలను (both Houses) కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళ పరిస్థితుల�
Parliament Session | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అంశంతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.