Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రారంభమైన కాసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడటంతో ఎగువ, దిగువ సభలను వాయిదా వేశార
మణిపూర్లో జరుగుతున్న దారుణాలు, హింసాకాండపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే మణిపూర్
Parliament Session | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అంశం పార్లమెంట్ ఉభయసభలను (both Houses) కుదిపేస్తోంది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళ పరిస్థితుల�
Parliament Session | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అంశంతో పార్లమెంట్ దద్దరిల్లింది. ఆ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఎన్నికలు జరుగాల్సి ఉంది.
BRS Party | రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్రసమితిగా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం గురువారం బులిటెన్ విడుదల చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ తరఫున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్లో పేర్కొ
మోదీ హయాంలో భారత ప్రజాస్వామ్యం ఎలా తయారైందో తెలుసుకోవటానికి పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవ ఘట్టం ఒక తాజా ఉదాహరణ. 140 కోట్ల మంది భారతీయులు గర్వంతో, సంతోషంతో తిలకించాల్సిన ఈ చారిత్రక సందర్భం.. రాష్ట్రపతి,
సమాజ సేవకే అంకితమవుతానని, పేదలకు విద్య, వైద్య, ఉద్యోగరంగాల్లో సహాయం చేస్తానని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు
Aadhaar-Voter ID: ఆధార్-ఓటరు ఐడీ లింకేజీని ఇంకా ప్రారంభించలేదని మంత్రి రిజిజు తెలిపారు. ఆ ప్రక్రియకు ఎటువంటి గడువును విధించలేదన్నారు. 2024 మార్చి 31 వరకు ఆధార్, ఓటరు కార్డులను అనుసంధానం చేసుకోవచ్చు అన్న
భద్రాచలం డివిజన్ పరిధిలో నిర్మించనున్న కొవ్వూ రు రైల్వేలైన్పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని నిలదీశారు. గురువారం లోక్సభలో దీనిపై కేంద్ర