Parliament | పార్లమెంట్లో రభస కంటిన్యూ అవుతూనే ఉన్నది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులు కావస్తున్నా ఉభయసభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగడంలేదు.
సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో 84,866 ఖాళీలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. సాయుధ బలగాల పూర్తి సామర్థ్యం 10,05,520 మంది అని చెప�
Parliament | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉన్నది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్ధరిల్లుతున్నాయి.
loksabha :పార్లమెంట్లో విపక్షాలు తమ ఆందోళన కొనసాగిస్తున్నాయి. అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జేపీపీ వేయాలని డిమాండ్ చేశాయి. ఇవాళ కూడా ఉభయసభలు రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి.
Mallikarjun Kharge | రాజ్యసభ సజావుగా సాగింది కొంతసేపే అయినా మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విసురుకున్న వ్యంగ్యాస్త్రాలతో సభలో నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభాపక్ష నేత
Rajya Sabha:ఆస్కార్స్ గెలిచిన ఆర్ఆర్ఆర్, ద ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు రాజ్యసభ కంగ్రాట్స్ తెలిపింది. ఇవాళ చైర్మెన్ జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ చిత్రాలకు మంచి గుర్త
BRS : అదానీ సంక్షోభంపై జేపీసీ వేయాలని కోరుతూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చించాలని రెండు సభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చింది.
Parliament | పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ ప
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నారు. భారతదేశ పటాన్ని ఈడీ భిన్నకోణంలో చూస్తున్నదని, కేవలం ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల
కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.
త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.