నలుగురు ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. నిబంధనల అతిక్రమణ, ధిక్కార వైఖరి, అనుచిత ప్రవర్తన కారణాలతో ఆయనను రాజ్యసభ నుంచి సస్పెండ్ చే�
Parliament Sine die | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆద్యంతరం రసాభాసగా కొనసాగాయి. అటు రాజ్యసభ, ఇటు లోక్సభ ఉభయసభల్లోనూ ఎలాంటి ఫలవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిపోయాయి. మణిపూర్లో హింసాత్మక
AAP MP Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఆయన ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతంలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగాలి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లు కారణంగా ఎన్నికల నిర్వహణ లోపభూయి
ఢిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన తీర్మానంపై నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు బీజేపీ చేసిన ఆరోపణలను ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా ఖండించారు.
వివాదాస్పద డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు -2023ను బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. మణిపూర్ సమస్యపై విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు.
Credit Card Defaults | గత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డు బకాయిల ఎగవేతలు రూ.4,072 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కారద్ మంగళవారం రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.
ఢిల్లీ సర్వీసెస్ బిల్లును (Delhi services bill) కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పాటు, కాంగ్రెస్ తమ సభ్యులకు విప్ జారీ చే�
లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు.. ఇలా అన్నింటికీ వర్తించే విధంగా ఉమ్మడి ఓటరు జాబితాను రూపొందించాలన్న అంశాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలిస్తున్నదని గురువారం రాజ్యసభలో కేంద్రం వెల్లడించిం�
Manipur issue: రూల్ 167 కింద మణిపూర్ అంశంపై చర్చ చేపట్టేందుకు విపక్షం రెఢీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్వీట్లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేశారు. అయితే ఆ రూల్ కింద చర్చకు కేంద్
Parliament Sessions | మణిపూర్ అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.