దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తి పదవులు 324 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
విదేశాల్లో, విదేశీ జైళ్లలో ఉంటున్న భారతీయుల భద్రత, సంక్షేమం, రక్షణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ గురువారం రాజ్యసభకు తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ముందు లోక్సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యు�
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తిరిగి రాజ్యసభలో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా సస్పెన్షన్ అంశంపై రాజ్యసభ ప్రివిలేజెస్ �
ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
IPC-Cr.PC Law | క్రిమినల్, ప్రొసీజర్, ఎవిడెన్స్ యాక్ట్లను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు షురూ కానున్న విషయం తెలిసిందే. క్రమంలోనే మూడు బిల్లులపై పార్లమెంటరీ కమిటీ
దేశంలో స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ పౌరులకే కాదు.. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెటులో ఎంపీలకు కూడా లేకుండా పోతున్నది. ఏమన్నా అంటే సస్పెండ్, లేదంటే నిండు సభలో అంతు చూస్తామంటూ అధ
ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఎలక్షన్ కమిషనర్ల నియామకం, నిబంధనల బిల్లుపై మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎస్వై ఖురేషి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్లకు ఇప్పటివరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి �
ఆధార్ చట్టం వంటి చట్టాలను ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుండటం సరైనదేనా? అనే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయనున్నట్టు సుప్రీంకోర్టు �
MP Sanjay Singh: రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాన�