Sonia Gandhi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ (MPs Suspension) చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిల�
Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�
Praliament | పార్లమెంట్లో భద్రతాలోపంపై వరుసగా రెండో రోజూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లో కలర్ స్మోక్ ఘ�
Parliament Breach | భారత పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం (Parliament Breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఉల్లంఘన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర�
Parliament Breach | లోక్సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎగువ, దిగువ సభల్లో ఈ అంశంపై సభ్యుల నిరసన వ్యక్తం చ�
ప్రభుత్వం చేస్తున్న చట్టాలను కచ్చితంగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి కేంద్రాన్ని కోరారు. అనవసరమైన, వాడుకలో లేని 76 చట్టాలను రద్దు చేసే బిల్లుపై రాజ్యసభలో బు�
Parliament Winter Session | లోక్సభ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 33శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అలాగే, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభు�
Indian Students | విదేశాల్లో (Abroad) ఉన్నత చదువుల కోసం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు (Indian Students ) ఇటీవలే పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అలా 2018 నుంచి ఇప్పటి వరకూ 400 మందికి పైగా భారతీయ వి�