ప్రభుత్వం చేస్తున్న చట్టాలను కచ్చితంగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి కేంద్రాన్ని కోరారు. అనవసరమైన, వాడుకలో లేని 76 చట్టాలను రద్దు చేసే బిల్లుపై రాజ్యసభలో బు�
Parliament Winter Session | లోక్సభ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో 33శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అలాగే, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభు�
Indian Students | విదేశాల్లో (Abroad) ఉన్నత చదువుల కోసం అని వెళ్లిన భారతీయ విద్యార్థులు (Indian Students ) ఇటీవలే పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అలా 2018 నుంచి ఇప్పటి వరకూ 400 మందికి పైగా భారతీయ వి�
దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తి పదవులు 324 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
విదేశాల్లో, విదేశీ జైళ్లలో ఉంటున్న భారతీయుల భద్రత, సంక్షేమం, రక్షణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ గురువారం రాజ్యసభకు తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్సభ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడానికి ముందు లోక్సభలో చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యు�
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తిరిగి రాజ్యసభలో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా సస్పెన్షన్ అంశంపై రాజ్యసభ ప్రివిలేజెస్ �
ఒడిశాలోని కేంఘహార్ (Keonjhar) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం బాలిజోడి (Balijodi) వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొట్టింది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�