రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీ అయిన మూడు స్థానాలకు నామినేషన్లు వేసే గడువు గురువారంతో ముగిసింది. అధికార కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.
Sonia Gandhi: రాజ్యసభకు సోనియా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రాజస్థాన్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇవాళ జైపూర్లో ఆమె తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధ
Jaya Bachchan | దేశంలో అత్యంత ధనిక ఎంపీగా పేరు పొందిన నటి, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
Sonia Gandhi | ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీపడనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోన�
Sonia Gandhi : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని పెద్దల సభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది.
Jaya Bachchan | సమాజ్వాదీ పార్టీ నాయకురాలు, ఎంపీ జయబచ్చన్ శుక్రవారం రాజ్యసభలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు, తోటీ సభ్యులకు ఆమె క్షమాపణలు చెప్పారు. జయాబచ్చన్ సభలో మంగళవ
ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న 68 మంది ఎంపీలకు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు సభ్యులు ఎంతగానో కృషి చేశారని క�
PM Modi: దివంగత మాజీ ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ నాటి సీఎంలకు నెహ్రూ రాసిన లేఖను ఇవాళ రాజ్యసభలో ప్రధాని మోదీ చదవి వినిపించారు. ఉద్యోగాల్లో రిజర్
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైని�
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని