ఈ ఏడాది రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న 68 మంది ఎంపీలకు చైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఘనంగా వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు సభ్యులు ఎంతగానో కృషి చేశారని క�
PM Modi: దివంగత మాజీ ప్రధాని నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ నాటి సీఎంలకు నెహ్రూ రాసిన లేఖను ఇవాళ రాజ్యసభలో ప్రధాని మోదీ చదవి వినిపించారు. ఉద్యోగాల్లో రిజర్
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైని�
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge | బీజేపీ మెజారిటీ ఈసారి 400 కంటే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన ఈ వ్యాఖలపై ప్రధాని మోదీతోపాటు బీజేపీ ఎంపీలు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సో�
చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపక చాన్సలర్ సత్నామ్సింగ్ సంధూ మంగళవారం రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
Satnam Singh Sandhu: ఛాన్సలర్ సత్నం సింగ్ సందూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2001లో తొలిసారి మొహాలీలోని లాండ్రన్లో చండీఘడ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను ఆయన స్థాపించారు. ఆ విద్యాసంస్థలను ప్రపంచస్థాయి వ్యవస్థ�
Sanjay Singh: రిటర్నింగ్ ఆఫీసుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. జైలు నుంచి పోలీసు వాహనంలో ఎంట్రీ ఇచ్చారు. లిక్కర్ స్కాంలో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభకు మరోసారి ఆయన నామినేషన్ వేశార�