ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను పెద్దల సభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం రాజ్యసభ �
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ (Delhi Womens Panel Chief) స్వాతి మలివాల్ (Swati Maliwal)ను రాజ్యసభకు నామినేట్ (Nominated To Rajya Sabha) చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర
Parliament | రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 9న డాక్టర్ హరివంశ్ అధ్యక్షతన జరుగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీల సస్పెన్షన్కు సంబంధించిన కేసుతో సహా పలు అంశాలపై కమిటీ నిర్ణయం
వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనున్నది. రాష్ట్రంలో అత్యధికకాలం ఎన్నికలతోనే గడిచే అవకాశమున్నదని రాజకీయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ�
Sonia Gandhi | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 141 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ (MPs Suspension) చేయడంపై ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) తాజాగా స్పందించారు. ఈ అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిల�
Rajya Sabha | రాజ్యసభలో నుంచి 46 మంది ఎంపీలను చైర్మన్ జగ్దీప్ ధంకర్ సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాల వరకు ఈ సస్పెన్షన్ విధించారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�
Praliament | పార్లమెంట్లో భద్రతాలోపంపై వరుసగా రెండో రోజూ ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉదయం పార్లమెంట్ ప్రారంభం కాగానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ రెండింటిలో విపక్ష ఎంపీల ఆందోళన మొదలైంది. పార్లమెంట్లో కలర్ స్మోక్ ఘ�
Parliament Breach | భారత పార్లమెంట్లో భారీ భద్రతా వైఫల్యం (Parliament Breach) బయటపడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ఉల్లంఘన అంశంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర�
Parliament Breach | లోక్సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. నేడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఎగువ, దిగువ సభల్లో ఈ అంశంపై సభ్యుల నిరసన వ్యక్తం చ�