తెలంగాణలో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge | బీజేపీ మెజారిటీ ఈసారి 400 కంటే ఎక్కువ ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాజ్యసభలో ఆయన చేసిన ఈ వ్యాఖలపై ప్రధాని మోదీతోపాటు బీజేపీ ఎంపీలు నవ్వుకున్నారు. ఈ వీడియో క్లిప్ సో�
చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపక చాన్సలర్ సత్నామ్సింగ్ సంధూ మంగళవారం రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది.
Satnam Singh Sandhu: ఛాన్సలర్ సత్నం సింగ్ సందూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2001లో తొలిసారి మొహాలీలోని లాండ్రన్లో చండీఘడ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలను ఆయన స్థాపించారు. ఆ విద్యాసంస్థలను ప్రపంచస్థాయి వ్యవస్థ�
Sanjay Singh: రిటర్నింగ్ ఆఫీసుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. జైలు నుంచి పోలీసు వాహనంలో ఎంట్రీ ఇచ్చారు. లిక్కర్ స్కాంలో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. రాజ్యసభకు మరోసారి ఆయన నామినేషన్ వేశార�
ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను పెద్దల సభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం రాజ్యసభ �
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నిర్ణయం ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ (Delhi Womens Panel Chief) స్వాతి మలివాల్ (Swati Maliwal)ను రాజ్యసభకు నామినేట్ (Nominated To Rajya Sabha) చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర
Parliament | రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 9న డాక్టర్ హరివంశ్ అధ్యక్షతన జరుగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీల సస్పెన్షన్కు సంబంధించిన కేసుతో సహా పలు అంశాలపై కమిటీ నిర్ణయం
వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనున్నది. రాష్ట్రంలో అత్యధికకాలం ఎన్నికలతోనే గడిచే అవకాశమున్నదని రాజకీయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ�