Rajya Sabha | రాజ్యసభ (Rajya Sabha ) స్థానాలకు ఎన్నికల కమిషన్ (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఫిబ్రవరి 15వ తేదీన నామినేషన్లకు దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 16వ తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
Rajasthan | అమ్మా, నాన్న.. నేను జేఈఈ చేయలేను.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య
Parliament | బడ్జెట్ సెషన్.. రేపు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్రం