Nitish Kumar | జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. రికార్డు స్థాయిలో 2005 నుంచి 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ త్వరలో బీహార్లో కొత్త ప్రభుత్�
Rajya Sabha Elections | రాజ్యసభ రేసులో 16 మంది అభ్యర్థులు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెప్పారు. అయితే రాష్ట్రం నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందా? లేదా ఇద్దరికి ఇస్తారా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత వస�
Rajyasabha Elections | రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ నుంచి మొత్తం రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఒకే స్థానం మాత్�
అసలు కాంగ్రెస్ నేతలకు ముఖ్యనేత మరోసారి మొండిచేయి చూపబోతున్నారా? రాజ్యసభ ఎన్నికల్లో వలస కాంగ్రెస్ నేతలకు పట్టంకట్టి, అసలు కాంగ్రెస్ నేతల ఆశలను అడియాసలు చేయబోతున్నారా? ఇక పార్టీలో అసలు కాంగ్రెస్ నేత�
Rajyasabha Elections | తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను క�
Jammu Kashmir : జమ్ము కశ్మీర్లో ఐదేళ్ల తర్వాత నిర్వహించిన రాజ్య సభ ఎన్నికల్లో(Rajya SabhaElections) అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన ఎలక్షన్లో ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) నేతృత్వంలోని పార్టీ మూడు �
Rajya Sabha Elections | రెండు రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాల (Rajya Sabha seats) కు వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగియగానే అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
Rajya Sabha Elections | రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ
హిమాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకొన్నది.
Rajya Sabha | రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఖర
Sagarika Ghose | రాజ్యసభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో మహిళా జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నాయకులు సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్