హిమాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకొన్నది.
Rajya Sabha | రాజ్యసభ స్థానానికి జరిగే ఎన్నికల కోసం వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభకు మరోసారి వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఖర
Sagarika Ghose | రాజ్యసభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో మహిళా జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నాయకులు సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్
రాజ్యసభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 16న పరిశీలన, 20న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన
AP Politics | ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే
Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో స్వయంగా నామినేషన్ వేయనున్నారు. నామపత్రాలను వ్యక్తిగతంగా వెళ్లి దాఖలు చేసేం
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఎన్నికలు జరుగాల్సి ఉంది.
Rajya Sabha Elections | జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్లోని రాజ్యసభ సభ స్థానాలకు షెడ్యూల్ను మ�
జైపూర్ : రాజస్థాన్కు చెందిన మంత్రి రాజేంద్ర గుధా ఓ విషయాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటేస్తే.. రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని రాజేం�