AP Politics | ఏపీలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే
Sanjay Singh | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో స్వయంగా నామినేషన్ వేయనున్నారు. నామపత్రాలను వ్యక్తిగతంగా వెళ్లి దాఖలు చేసేం
Rajya Sabha | పలు రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న ఎన్నికలు జరుగాల్సి ఉంది.
Rajya Sabha Elections | జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్లోని రాజ్యసభ సభ స్థానాలకు షెడ్యూల్ను మ�
జైపూర్ : రాజస్థాన్కు చెందిన మంత్రి రాజేంద్ర గుధా ఓ విషయాన్ని బట్టబయలు చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తాము చెప్పిన అభ్యర్థికి ఓటేస్తే.. రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని రాజేం�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో సభ్యులతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్ర మహా వికాస్ అఘాది కూటమిలో ప్రకంపనలు సృష్టించాయి. మహారాష్ట్ర లెజిస్లేటి
‘ఈడీని నియంత్రించే అధికారాన్ని రెండు రోజుల పాటు మాకు అప్పగిస్తే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా భయపడి శివసేనకే ఓటేస్తారు’ అని పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల రా
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు ముంబై కోర్టు జలక్ ఇచ్చింది. అరెస్టు అయిన మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లు .. శుక్రవారం జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయరాద�