లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్'లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మా�
హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన మహిళా అభ్యర్థులు 73 మంది గెలుపొందారు. ఈసీ గణాంకాల ప్రకారం, 2019లో 78 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికయ్యారు. లోక్సభలో వారి ప్రాతినిధ్యం 14 శాతంగా ఉన్న�
Election body | లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Election Commission of India | సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ.8,889 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా గుజరాత్ లోనే పట్టుకున్నామని �
Supreme Court -ECI | పోలింగ్ ముగిసిన 48 గంటల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురించాలని దాఖలైన పిటిషన్పై వారంలోపు స్పందన తెలియజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆ�
2024 సార్వత్రిక ఎన్నికలను పరిశీలించేందుకు భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, రష్యా, నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, నమీబియా తదితర 23 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు దేశంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎల�
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మరో గంటపాటు పెంచింది. ఉదయం 7 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ సమయా న్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది.
ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే, బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసు�
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చేపట్టిన రోడ్డుషోలు, బస్సుయాత్ర సూపర్హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్�
తెలంగాణలో ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రం నుంచి లోక్సభ బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు నిలిచినట్ట�
భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
ECI | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా �
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�