కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు
రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి వెలుపల ఎన్యుమరేషన్ ఫారాలను కేవలం తెలుగులో మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నా�
ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్ర
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సోమవారం హనుమకొండ జిల్లాకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), సభ్యత్వ నమోదుపై వ�
‘కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఎస్ఐఆర్ (సర్) ప్రక్రియ కొనసాగుతున్నది. అనేక ప్రాంతాల్లో ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు బీఆర్ఎస్ తరపున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(సర్) ప్రక్రి
భారత్లో జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. అయితే జనాభా పెరిగిన నిష్పత్తిలో దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడం లేదు. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు కల్పించక పోయినా, ఉన్న హక్కును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిన�
Election Commission : భయంలేని, హింసలేని, బెదిరింపులేని .. ఎన్నికలు బెంగాల్లో జరగనున్నట్లు ఈసీ చెప్పింది. ఇవాళ బెంగాల్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆల్టిమేటం జారీ చేసింది. మరో వైపు ఇవాళ జరిగిన ఓ భేటీలో టీఎ�
CEC | కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇవాళ నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
Election Commission of India | ఈసీఐ (భారత ఎన్నికల సంఘం ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల (SECs)తో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
Rajya Sabha: ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లోని సుమారు 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగనున్నట
ప్రతిపౌరుడు తన ఓటుహక్కును బాధ్యత, అవగాహనతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జా