Election Commission of India | ఈసీఐ (భారత ఎన్నికల సంఘం ) రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల (SECs)తో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
Rajya Sabha: ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం పది రాష్ట్రాల్లోని సుమారు 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16వ తేదీన ఎన్నికలు జరగనున్నట
ప్రతిపౌరుడు తన ఓటుహక్కును బాధ్యత, అవగాహనతో వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమవుతుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన 16వ జా
చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో భారత ఎన్నికల సంఘం నేడు ప్రపంచానికి స్వర్ణ ప్రామాణికంగా నిలిచిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి తెలిపారు. కఠిన శ్రమ, సంపూర్ణ పారదర్శక�
Manish Tewari | ఎన్నికల సంస్కరణల (Election reforms) పై మంగళవారం లోక్సభ (Lok Sabha) లో వాడీవేడి చర్చ జరుగుతున్నది. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగానే ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision)’ పై చర్చిస్తున్నారు.
Supreme Court | భారత ఎన్నికల సంఘాని (Election Commission of India) కి సుప్రీంకోర్టు (Supreme Cout) నోటీస్ జారీచేసింది. పని భారంతో ప్రాణాలు తీసుకుంటున్న బూత్ లెవల్ అధికారుల (Booth level officers) ను రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సర�
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశలోనూ కచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్ సంతోష్నగర్లో ఓ యువతి తన ఓటు వేసి ఆ తర్వాత మళ్లీ ఓటు వేయడానికి వచ్చింది. పోలింగ్ అధికారులు ఆమె చేతి మీద ఉన్న సిరాను చూసి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఆ యువతిపై కేసు నమో�
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించాలన్న భారత ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న విచారణ చేపట్టడానికి సుప్రీం కోర్ట్ శుక్రవారం అంగీకరించింద�
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను ప్రారంభించింది. ఈసీని రాజీపడిన ఎన్నికల సంఘమని ఆరోపించిన తృణమూల్ కాంగ్రెస్(ట
భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టనున్న క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఓటర్ల నమోదు, ఓటింగ్కు సంబంధించి పౌరుల సందేహాలు, సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించడానికి భారత ఎన్నికల సంఘం జాతీయ వోటర్ హెల్ప్లైన్ సహా 36 రాష్ర్టాలు/యూటీల్ల్లో హెల్ప్లైన్లను బుధవారం నుంచి క్రియాశీలం చేసి
Bihar polls | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) అక్కడి రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలన