‘మీ ఓటుకు మీదే బాధ్యత’ ‘ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకుంటే ఓటు తొలగిపోతుంది.’ గడువులోపు ఫారాలు నింపండి అంటూ ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియ గ్రేటర్ హైదరాబ�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వలస వెళ్లిన పలువురు పల్లె ఓటర్లు తమ ఓటును సొంత గ్రామాల్లోనే ఉంచుకొనేందుకు మొగ్గు చూపుతున్న
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్) ప్రక్రియ అంగన్వాడీ సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు అంగన్వాడీల్లో అందాల్సిన పోషకాహారాలు, ఇతర
కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శ�
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రజల ఓట్లు ఒక్క టి కూడా తొలగిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచ
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉం డాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డ�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల వారీగా నియమాకమైన బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పం
కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్' ప్రక్రియ రాష్ట్రంలో ఎన్యుమరేషన్ ఫారాల(ఈఎఫ్)పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తుండగా, వాటి డిజిటలైజేషన్ మాత్రం నత్తనడకన సాగుతున్నది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, వంద శాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఎ�
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్') ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతల ఉన్నతస్థాయి బృందం శుక్రవా�
బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్వో) ఇచ్చిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫారాలను ఇప్పటి వరకు ఏడు శాతం మంది మాత్రమే పూర్తిచేసి ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గురువారం ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు