గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల సవరణ ప్రక్రియ తీవ్ర జాప్యంతో కొట్టుమిట్టాడుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాతో పాటు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పర�
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా తప్పుడు సమాచారం లేదా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు హెచ్చరిస
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా సోమవారం విడుదల చేశారు. గత జూన్ 25 నుంచి ఈ నెల 10 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహిం
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లు హైమావ
ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత ముసాయిదా ఓటర్ల జాబితాను కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16లోపు సమర్పించాలని సూచించారు. ఈసీ షెడ�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) చివరి దశకు చేరుకుంది. జూన్ 25న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో కీలక ఘట్టానికి భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026)లో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. సోమవారం ఉమ్మడి జిల్లాకు చెందిన హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్�
పట్టణంలో ఓటు హక్కు కంటే పుట్టిన ఊరిలోనే స్థానిక ఓటరుగా ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో.. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓటు ఉన్నా..
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో 73,39,234 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు ‘అన్ కలెక్టబుల్'గా నమోదైన అంశంపై ఎన్నికల అధికారులు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమా�
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, కరెక్షన్, డిజిటలైజేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. నిర్మల�
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేశామని ఇన్చార్జి కలెక్టర్�
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పురోగతి, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్�
‘మీ ఓటుకు మీదే బాధ్యత’ ‘ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకుంటే ఓటు తొలగిపోతుంది.’ గడువులోపు ఫారాలు నింపండి అంటూ ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియ గ్రేటర్ హైదరాబ�
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేగంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వలస వెళ్లిన పలువురు పల్లె ఓటర్లు తమ ఓటును సొంత గ్రామాల్లోనే ఉంచుకొనేందుకు మొగ్గు చూపుతున్న
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్) ప్రక్రియ అంగన్వాడీ సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు అంగన్వాడీల్లో అందాల్సిన పోషకాహారాలు, ఇతర