దేశంలో ఓటర్ లిస్టులను మరింత పారదర్శకంగా ఉంచేందుకు భారత ఎన్నికల సంఘం నడుం బిగించింది. అందులో భాగంగా ఓటర్ లిస్టులను వేగంగా నవీకరించేందుకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి జనన, మరణాల జాబితాను ఎప్ప�
ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బీఎల్వోలను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ శనివారం ఐడీవోసీలో రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు.
కేంద్రం తమపై హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే ఆరోపిస్తున్న నేపథ్యంలో మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు.
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వద్దనే చాలా డబ్బులు ఉన్నాయని, ఆ దేశానికి అమెరికా ఎందుకు డబ్బులు ఇవ్వాలని ప్రశ్నించారు. భారత్లో పోలింగ్ శాతాన్ని పెంచడానికి �
భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ను, ఎన్నికల కమిషనర్గా (ఈసీ) వివేక్ జోషిని నియమిస్తూ సోమవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వడం రాజకీయ దుమారాన్ని రేపింది. సీఈసీ ఎంపికకు సంబం�
ECI | మహారాష్ట్ర (Maharastra) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సంబంధించిన ఓటర్ల జాబితాల్లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎ�
Kejriwal-EC | ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా.. యమునా నదిని విషపూరితం చేసిందంటూ పేర్కొన్న బహిరంగ వ్యాఖ్యలకు బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఆధారాలతో సమాధానం చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర ఎన్నికల సంఘం �
Aaditya Thackeray | కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) పై ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) శివసేన పార్టీ (Shiv Sena) నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు చేశారు.
Delhi Election Schedule | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) కు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ను విడుదల చేసింది.
Polling Percent | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections)తోపాటు కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే.
Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections) ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
PM Modi | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు.