Kejriwal-EC | ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా.. యమునా నదిని విషపూరితం చేసిందంటూ పేర్కొన్న బహిరంగ వ్యాఖ్యలకు బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు ఆధారాలతో సమాధానం చెప్పాలని అరవింద్ కేజ్రీవాల్ను కేంద్ర ఎన్నికల సంఘం �
Aaditya Thackeray | కేంద్ర ఎన్నికల సంఘం (Election commission of India) పై ఉద్ధవ్ థాకరే (Uddav Thackeray) శివసేన పార్టీ (Shiv Sena) నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు చేశారు.
Delhi Election Schedule | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly elections) కు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) ను విడుదల చేసింది.
Polling Percent | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections)తోపాటు కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక ఇవాళ జరుగుతున్న విషయం తెలిసిందే.
Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections) ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల వ్యవధిలోనే 13 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
PM Modi | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు.
Jammu Kashmir | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది.
భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పొప్పులను సవరించుకునే వీలు కల్పిస్తున్నది. వచ్చే ఏడాది జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్�
Election commission | హర్యానా (Haryana) లో ఉద్యోగ నియామకాల కోసం కొనసాగుతున్న ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆదేశించింది.
లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కౌంటింగ్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ న్యూస్ వెబ్సైట్ ‘ది వైర్'లో తాజాగా ప్రచురితమైన ఓ ఆర్టికల్ సంచలనంగా మా�
హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన మహిళా అభ్యర్థులు 73 మంది గెలుపొందారు. ఈసీ గణాంకాల ప్రకారం, 2019లో 78 మంది మహిళా అభ్యర్థులు ఎన్నికయ్యారు. లోక్సభలో వారి ప్రాతినిధ్యం 14 శాతంగా ఉన్న�
Election body | లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేసే ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఆగ్రహం వ్యక్తం చేసింది.