ఎన్నికల సంఘం తనపై 48 గంటల నిషేధం విధిస్తే, బీఆర్ఎస్ బిడ్డలు 96 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఈసీ ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎంపిక చేసిన వ్యక్తులపై చర్యలు తీసు�
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చేపట్టిన రోడ్డుషోలు, బస్సుయాత్ర సూపర్హిట్ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సాగిన కేసీఆర్ యాత్రకు జనం పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్�
తెలంగాణలో ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ చెప్పారు. రాష్ట్రం నుంచి లోక్సభ బరిలో మొత్తం 525 మంది అభ్యర్థులు నిలిచినట్ట�
భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.
ECI | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా �
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో భారీ స్థాయిలో నగదు రికవరీ జరిగింది. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) చరిత్రలోనే అత్యధిక మొత్తం 2024 ఎన్నికల సమయంలో పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు నమోదును పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపడుతున్నది. యువ ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన పౌరులందరినీ పోలింగ్ బూత్వైపు నడిపించేందుకు పలు �
భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఓటు హకును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికా
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీని, రన్ను ఆమె జ�
18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా మం
పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమష్టిగా కలిసి పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.