ECI | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా �
అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లే�
Lok Sabha polls | లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో భారీ స్థాయిలో నగదు రికవరీ జరిగింది. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) చరిత్రలోనే అత్యధిక మొత్తం 2024 ఎన్నికల సమయంలో పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు నమోదును పెంచేందుకు భారత ఎన్నికల కమిషన్ అనేక చర్యలు చేపడుతున్నది. యువ ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన పౌరులందరినీ పోలింగ్ బూత్వైపు నడిపించేందుకు పలు �
భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఓటు హకును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికా
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీని, రన్ను ఆమె జ�
18 ఏళ్లు నిండిన వారంతా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా మం
పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ సమష్టిగా కలిసి పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎన్నికల యాప్లను రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
Poll Panel | వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్వేవ్ నేపథ�
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్
ECI | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.