పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎన్నికల యాప్లను రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
Poll Panel | వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్వేవ్ నేపథ�
India Alliance | ప్రతిపక్ష పార్టీల పట్ల అధికార బీజేపీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఇండియా (INDIA) కూటమి భారత ఎన్నికల సంఘానికి (ECI) ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ సీనియర్ నేత, ప్
ECI | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ.. బ్యాంకుల్లో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టాలని వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ECI | లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన మరుసటి రోజే కేంద్రం ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్ల�
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారన
ECI team | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, సాధారణ ఎన్నికలతోపాటే జ�
Aadhaar | రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్కార్డు (Aadhaar card) ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఓటర్ల (voters)కు ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని
Lok Sabha elections| ఈసీ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. మార్చి 13 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని శుక్రవారం తెలిపాయి.
Lok Sabha elections| లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) సమాయాత్తమైంది. వచ్చే నెల ఈసీ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ప్రజలే ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియలో ఓటు హకు ఎంతో విలువైనదని, ఓటుతో దేశాన్ని, భవిష్యత్తును మార్చుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 జనవరి ఒకటో తేదీ నాటికి అర్హత కలిగిన ఓటరు తుది జాబితాను నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ గురువారం వేర్వేరుగా విడుదల చేశారు.