Qutub Minar | లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ దేశంలోని ప్రఖ్యాత కుతుబ్ మినార్ (Qutub Minar) త్రివర్ణ పతాకంతో మెరిసిపోయింది. పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను కుతుబ్ మినార్పై ప్రదర్శించారు.
దేశంలో లోక్సభ ఎన్నికలు ఏడు విడతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పింస్తోంది. ఇందులో భాగంగానే కుతుబ్ మినార్పై త్రివర్ణపతాకంతోపాటు, ఎన్నికలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదిగా పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.
Let’s celebrate this festivity by casting our votes #GeneralElections2024
📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT
— Election Commission of India (@ECISVEEP) April 27, 2024
Also Read..
Sundar Pichai | గూగుల్తో 20 ఏళ్ల బంధం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సుందర్ పిచాయ్
School Bus | పాఠశాల బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
Robert Vadra | నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటోంది.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు