ఎన్నికల వేళ కేంద్రంలోని మోదీ సర్కారు తాయిలాలు ప్రకటించింది. మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్హెచ్జీలకు) డ్రోన్లను అందించాలని నిర్ణయించింది. అలాగే పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేండ్లు పొడిగించింది.
త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి ఖరారైంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలుగా ఉన్న అభ్యర్థుల వ్యయ పరిమితిని రూ.40 లక్షలకు పెంచిన కేంద్
హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు భారీ స్థాయిలో నగదు, అక్రమ మద్యం స్వాధీనం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బారి�
ప్రజాస్వామ్యంలో ఎన్నికల పాత్ర చాలా గొప్పదని, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ, వీవీటీ టీమ్లు కలిసి పనిచేయాలని వ్యయ పరిశీలకుడు సంజయ్కుమార్ (ఐఆర్ఎస్) అన్నారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం (3న) భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల (ఆర్వో)
రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం రాష్ర్టానికి రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతిశ్కుమార్ వ్యాస్, ప్రిన
కొత్త పోలీసు కమిషనర్ను ఎంపిక చేయడంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగ్గురు అదనపు డీజీ ర్యాంకు అధికారుల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు.
Telangana | ఈసీ బదిలీ చేసిన పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్యానెల్ పంపింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.
కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దా�
‘సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వికారాబాద్, రంగారెడ్డి జ�
వచ్చే నెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎ
షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొల�