కారును పోలిన గుర్తులను ఏ పార్టీకీ కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి నివేదించినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దా�
‘సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వికారాబాద్, రంగారెడ్డి జ�
వచ్చే నెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎ
షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పోస్టర్లు, బ్యానర్లను తొల�
Women voters | తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్ష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిప�
DGP Anjani Kumar | రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్టోబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్లో పర్యటించనున్నారు.
Telangana | అక్టోబర్ 3వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చ
BRS Party | కేంద్ర ఎన్నికల సంఘంను బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం కలిసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి ఎంపీలు విజ్ఞ�
జాబితాలో తప్పుల సవరణ చేసినప్పుడే స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఓటరు జాబితా (రోల్ అబ్జర్వర్) పరిశీలకులు డా. జ్యోతి బుద్ధ ప్రకాశ్ అన్నారు.
ఓటర్లు తాము ఎవరికీ ఓటు వేశారో.. వేసిన ఓటు సరైన వ్యక్తికే వేశామా?.. లెక్కింపులో సరిగ్గానే పరిగణనలోకి తీసుకున్నారా? లేదా అనే విషయాలు తెలుసుకోవడం ప్రాథమిక హక్కు కాదని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది.
స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు