భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆరోగ్యవంతమైన ఓటరు జాబితాను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. గతంలో రద్దు చేసిన రోడ్డు రోలర్ గుర్తును మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి తిరిగి కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది.
న్యూఢిల్లీ : భారతదేశ ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జులై 5వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు
ఉప ఎన్నికల నివారణకు ఈసీ ప్రతిపాదన ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణకు సూచన న్యూఢిల్లీ, జూన్ 17: ఎన్నికల వేళ ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నిలబడే అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని, లేకపోతే భారీ జరిమానా వ�
ఈవీఎంలు నిబంధనలకు విరుద్ధంగా తరలించారని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్.కే. సింగ్పై చర్
దేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) కోరుకుంటున్నది. దీనిలో భాగంగా లోటుపాట్లను గుర్తించేందుకు కోర్ ప్యానల్ను ఏర్పాటు చేయాలని ఈసీ నిర�